-
భాస్కరభట్ల ‘కాటుక కనులే’ పాట సరికొత్త రికార్డ్!
సహజంగా స్ట్రయిట్ సినిమాల్లోని పాటలకు సూపర్ డూపర్ వ్యూస్ లభిస్తుంటాయి. అలానే డాన్స్ నంబర్స్ కూ సోషల్ మీడియాలో వీక్షకుల ఆదరణ లభిస్తుంటుంది. ఇక స్టార్ హీరోల పాటల సంగతి చెప్పక్కర్లేదు. వారి అభిమానులే ఆ పాటలకు మిలియన్ వ్యూస్ రావడానికి కారణమౌతారు. కానీ ఓ తెలుగు డబ్బింగ్ సినిమా పాట పది కోట్ల మంది వీక్షకులను పొందిందంటే అబ్బురమే. ఆ ఫీట్ ను సాధించిన గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్. Read Also : లేడీ […] -
లేడీ సూపర్ స్టార్ కొత్త బిజినెస్
సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలెబ్రిటీలు వారి ఆదాయాన్ని ఇతర పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కొందరు రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడి పెడుతుండగా, కొందరు బిజినెస్లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం నయనతార ఓ కొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ “చాయ్ వాలే”లో నయనతార భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల 5 కోట్ల పెట్టుబడిని అందుకుంది. ఇందులో […] -
సమంత పేరు నుండి అక్కినేని ఆవిరైంది!
సమంత రుత్ ప్రభు… అనగానే తెలుగువాళ్ళు కనుబొమ్మలు కాస్తంత ముడి వేస్తారు కానీ తమిళనాడులో హీరోయిన్ సమంత పూర్తి పేరుతోనే పాపులర్. అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకోకముందే సమంత తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గానూ రాణించింది. అయితే తొలి తెలుగు సినిమా ‘ఏమాయ చేశావే’ సందర్భంగా ఏర్పడిన పరిచయం… ప్రణయంగా మారి ఆ తర్వాత చైతు, సమ్ము పరిణయానికి దారితీసింది. అప్పటి నుండీ సమంత సోషల్ మీడియాలో తన పేరు పక్కన […] -
చదువుల తల్లికి అండగా ‘మనం సైతం’
పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు ‘మనం సైతం’ కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు. Read also : వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర! తేజస్వి […] -
వెండితెరపైకి ప్రజానాయకుడు ‘గుమ్మడి నర్సయ్య’ జీవిత చరిత్ర!
కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే […] -
గోపాలపురంలో ఎన్టీఆర్… వ్యవసాయ భూమి కొనుగోలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […] -
“డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ […] -
దాసరి నారాయణరావు కొడుకులపై కేసు
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కొడుకులపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే… 2012లో దాసరి నారాయణరావు రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకుండానే 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు కన్నుమూశారు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు ఈ విషయాన్ని దాసరి కొడుకుల వద్ద ప్రస్తావించారు. Read Also : శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ పెద్ద మనుషుల సమక్షంలో ఆయన కుమారులు […] -
శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ” […] -
డిస్నీకి వ్యతిరేకంగా “బ్లాక్ విడో” కేసు
మార్వెల్ యూనివర్స్ లో అన్ని పాత్రలకూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా స్కార్లెట్ జోహన్సన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లాక్ విడో” వివాదం ముదురుతోంది. తాజాగా డిస్నీపై స్కార్లెట్ కేసు వేస్తూ కోర్టు మెట్లెక్కడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గురువారం ఈ దావా వేయబడింది. స్టూడియో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఒప్పందం ఉల్లంఘించబడిందని స్కార్లెట్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. స్టూడియో చర్య సినిమా టికెట్ అమ్మకాలను […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?