ప్రస్తుతం దేశంలో టమోటా ధరల మోత మోగుతున్నది. ధరలు భారీగా పెరుగుతుండటంతో టమోటా కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. వారం క్రితం వరకు కిలో 20 కూడా పలకని టమోటాలు ఇప్పుడు ఏకంగా కిలో రూ.60కి పైగా పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో కిలో టమోటాలు వందకు చేరే అవకాశం ఉన్నది. ఒక టమోటా చెట్టుకు మహా అయితే ఒకేసారి 5 నుంచి 6 కాయలు కాస్తాయి. కానీ, ఓ వ్యక్తి కొత్త పద్ధతుల్లో సాగు చేయడంతో ఒక […]
కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు. […]
సూడాన్ అతలాకుతలం అవుతున్నది. అసలే పేదరికం. మరోవైపు కరోనా భయం. నిరుద్యోగంలో సూడాన్ ఇబ్బందులు పడుతున్నది. అంతర్యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు కారణంగా ఆ దేశం అభివృద్ధి చెందలేకపోతున్నది. ఇక ఇదిలా ఉంటే, సూడాన్ రాజధాని ఖార్టోమ్లో ప్రధాని అబ్దాల హ్యాండాక్ ను సైన్యం అరెస్ట్ చేసింది. దీంతో రాజధానిలో ఒక్కసారిగా అలజడి రేగింది. దేశంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, విషయాల బయటకు పొక్కకుండా ఉండేందుకు, దేశంలో పెద్ద ఎత్తున అలజడులు జరగకుండా […]
దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు పిటీషనర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ […]
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం అతనిది. రోజూ రిక్షాతొక్కి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ఇళ్లు గడుపుకుంటూ కొంత సొమ్మును బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. ఇలాంటి రిక్షావాలాకు ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.3.47 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాలని నోటీసులు పంపారు. దీంతో పాపం ఆ రిక్షావాలా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో జరిగింది. జిల్లాలోని బకల్పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ […]
రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలున్నాయిని తాను నిరూపిస్తే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడ్ని సీఎం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి సమస్యలు లేకపోతే నేను ముక్కు రాసి ఇంటికి వెళ్ళి పోతానని.. దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. బంగారు తెలంగాణలో బడి పిల్లలు టాయిలెట్ పరిస్థితి ఇది.. సిగ్గు సిగ్గు..ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి..పరిపాలన చాతకాకపోతే పర్మినెంట్ గా […]
డబ్బుకోసమో, కోపతాపాలతోనో మనుషులు కిడ్నాప్ వ్యవహారాలకు పాల్పడుతుంటారు. మనుషులను కిడ్నాప్ చేయడం లేదా, పెంపుడు జంతువులను కిడ్నాప్ చేయడం చేస్తుంటారు. మనుషులు మాత్రమే కాదు మేము కూడా కిడ్నాప్ చేయగలమని నిరూపించింది ఓ కోతి. ఓ చిన్న కుక్కపిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తనవద్దనే బందీగా ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది. ఈ సంఘటన మలేషియాలోని తమన్ లెస్టారిపుత్రలో జరిగింది. ఓ కోతి రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అడవిలోని చెట్లను […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎస్ఈసీ అధికారులు ఎన్నికలను ఇవాళ నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులకు […]
కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద […]
డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎత్తైన ప్రతేశాల నుంచి ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు, అత్యవసర మందులను సరఫరా చేయడానికి వినియోగిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్లలో కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఆస్ట్రేలియాలో ఓ యాప్ ఫుడ్ డెలివరీ చేస్తున్నది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ను డెలివరీ చేస్తున్నారు. కాన్బెర్రాకు చెందిన రాబర్డ్ అనే వ్యక్తి కాఫీ ఆర్డర్ చేశారు. ఆర్డర్ కోసం ఎదురు చూస్తుండగా, […]