అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని […]
విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరకు పండించడం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి మాటలను ఖండిస్తూ నేడు మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు రైతులు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుండి కలెక్టరేట్ వరకూ మహాపాదయాత్ర చేపడుతున్నారు రైతులు. రైతులకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. […]
కృష్ణా జిల్లాలో 10వ రోజు కొనసాగుతోంది టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి జ్యోతుల నవీన్ తిరుపతి పాదయాత్ర. ఈరోజు గన్నవరం నుండి విజయవాడకు కొనసాగుతోంది పాదయాత్ర. తండ్రి జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకోవడంతో తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు కొడుకు జ్యోతుల నవీన్. 50 మంది కార్యకర్తలతో జగ్గంపేట నుండి తిరుపతి పాదయాత్రకి బయలుదేరారు జ్యోతుల నవీన్. ప్రతీ 100కి.మీ లకు ఒక కొబ్బరి మొక్క నాటుతున్నారు జ్యోతుల నవీన్. […]
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది. Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి… కానీ, […]
ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో 68 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈక్వెడార్లోని తీరప్రాంతమైన గుయాక్విల్లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్నది. గుయాక్విల్ జైలులో తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని, డ్రగ్స్కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు. Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం […]
కరోనా కాలంలో మాస్క్లు ధరించడం కామన్ అయింది. ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాము అంటే అన్నింటితో పాటు ముఖానికి మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్ వాడకం పెరగడంతో వినూత్నంగా కొత్త కొత్త మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వెరైటీ డిజైన్తో ఆకట్టుకునే విధంగా మాస్క్లను తీర్చిదిద్దుతున్నారు. కరోనా తగ్గినా మాస్క్ కంపల్సరీ చేయడంతో మాస్క్ వాడకం పెరిగిపోయింది. ఇక ఇదిలా ఉంటే, కొంతమంది తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు బంగారంతో మాస్కులు తయారు చేయించుకుంటున్నారు. Read: ఆ […]
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా వుంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. ఎయిడెడ్ సంస్థల విలీన నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ర్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియపై వ్యంగ్యంగా ట్వీట్లు పోస్ట్ చేశారు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల్ హజబ్బ స్కూలుని కట్టారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు అని ట్వీట్ […]
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా దాదాపుగా తగ్గిపోయినా, కొన్ని చోట్ల తగ్గినట్టు తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి. ప్రతీ దేశంలో టీకాలు వేస్తున్నారు. అయితే, కొంతమంది టీకాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక యూరప్లోని ఆస్ట్రియాలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. Read: మస్క్కు నెటిజన్లు చురకలు… ఎలన్కు […]