Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • లైవ్‌:  బండి సంజ‌య్ ప్రెస్‌మీట్‌
      Top Story

      లైవ్‌: బండి సంజ‌య్ ప్రెస్‌మీట్‌

    • వైర‌ల్‌:  మొస‌లిని చెప్పుతో బెద‌ర‌గొట్టిన మ‌హిళ‌…సాహ‌సానికి నెటిజ‌న్లు ఫిదా…
      Top Story

      వైర‌ల్‌: మొస‌లిని చెప్పుతో బెద‌ర‌గొట్టిన మ‌హిళ‌…సాహ‌సానికి నెటిజ‌న్లు ఫిదా…

      నీటిలోనూ, నేల‌మీద బ‌ల‌మైన జ‌ల‌చ‌ర‌జీవి మొస‌లి.  నీటిలో ఉన్న‌ప్పుడు దాని బ‌లం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవ‌సరం లేదు.  అయితే, భూమిపైకి వ‌చ్చిన‌పుడు దాని బ‌లం చాలా వ‌రకు త‌గ్గిపోతుంది. ఇక మొస‌లితో పోరాటం చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.  దాని నోటికి చిక్కితే ఏదైనా స‌రే క‌డుపులోకి పోవాల్సిందే.  ఓ మ‌హిళ త‌న పెంపుడు కుక్క‌తో క‌లిసి న‌ది ఒడ్డున నిల‌బ‌డింది.   Read: ఆ చెక్‌డ్యామ్‌ను బాంబుల‌తో పేల్చివేసిన ప్ర‌భుత్వం… ఇదే కార‌ణం… […]
    • ఆ చెక్‌డ్యామ్‌ను బాంబుల‌తో పేల్చివేసిన ప్ర‌భుత్వం… ఇదే కార‌ణం…
      Top Story

      ఆ చెక్‌డ్యామ్‌ను బాంబుల‌తో పేల్చివేసిన ప్ర‌భుత్వం… ఇదే కార‌ణం…

      త‌మిళ‌నాడులో విల్లుపురం జిల్లా, క‌డ‌లూరు జిల్లా స‌రిహ‌ద్దు గ్రామాల వ‌ద్ధ ద‌క్షిణ పెన్నాన‌దిపై రూ.25 కోట్ల రూపాయ‌ల‌తో చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ నుంచి ఈ డ్యామ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు.  కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రి 23 వ తేదీన ఆన‌క‌ట్ట క్ర‌స్ట్‌గేట్ల గోడ పాక్షికంగా దెబ్బ‌తిన్న‌ది.  గోడ ప‌గుళ్ల నుంచి నీరు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ఈ వ్య‌వ‌హారంలో బాధ్యుల‌ను చేస్తూ ఆరుగురు అధికారుల‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. Read: ఆ గుర్రానికి కోట్లు ఇస్తామ‌న్నా… నో […]
    • ఆ గుర్రానికి కోట్లు ఇస్తామ‌న్నా… నో చెబుతున్నారు… ఎందుకంటే…
      Top Story

      ఆ గుర్రానికి కోట్లు ఇస్తామ‌న్నా… నో చెబుతున్నారు… ఎందుకంటే…

      రాజ‌స్థాన్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ పుష్క‌ర్ ఫెయిర్ జ‌రుగుతున్న‌ది.  ఈ పుష్క‌ర్ ఫెయిర్‌లో ప్ర‌ద‌ర్శించేందుకు అనేక గుర్రాల‌ను, మేలుజాతి ప‌శువుల‌ను తీసుకొస్తారు.  న‌చ్చిన వాటికి ఎంత ధ‌ర ఇచ్చైనా కొనుగోలు చేస్తుంటారు.  ఇక ఈ పుష్క‌ర్ ఫెయిర్‌లో పంజాబ్‌లోని బ‌రిండా నుంచి అల్భ‌క్ష్ జాటి గుర్రం సంద‌డి చేసింది.  పోడ‌వైన కాళ్లు, బ‌ల‌మైన శ‌రీరం, అంద‌మైన రూపంతో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది.  ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపించారు.  కొంత‌మంది కోటికి పైగా ఇస్తామ‌ని ముందుకు […]
    • భ‌ర్త ఇంటికి రావ‌డం లేద‌ని… హైకోర్టులో మిస్సింగ్ కేసు దాఖ‌లు…
      Top Story

      భ‌ర్త ఇంటికి రావ‌డం లేద‌ని… హైకోర్టులో మిస్సింగ్ కేసు దాఖ‌లు…

      భ‌ర్త ఇంటికి రావ‌డంలేద‌ని చెప్పి ఓ మ‌హిళ మ‌ద్రాస్ హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ కేసు దాఖ‌లు చేసింది. సెప్టెంబ‌ర్ 15 వ తేదీ నుంచి క‌నిపించ‌డంలేద‌ని కేసులో పేర్కొన్న‌ది.  ఈ కేసును స్వీక‌రించిన హైకోర్టు ఆమె భ‌ర్త‌ను వెతికి కోర్టులు హాజ‌రుప‌ర‌చాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తును వేగంగా ముగించారు.  ద‌ర్యాప్తు నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.  పోలీసుల నివేదిక‌ను చూపి హైకోర్టు షాక్ అయింది. Read: నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి భ‌క్తుల […]
    • నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి భ‌క్తుల అనుమ‌తి… నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…
      Top Story

      నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి భ‌క్తుల అనుమ‌తి… నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…

      నేటి నుంచి శ‌మ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల ద‌ర్శ‌నానికి అధికారులు అనుమ‌తి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు.  ఇక అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా టీకా స‌ర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రిగా వెంట తీసుకురావాలి. డిసెంబ‌ర్ 26వ తేదీతో అయ్య‌ప్ప మండ‌ల పూజ ముగియ‌నున్న‌ది.  మండ‌ల పూజ అనంతరం మ‌క‌రజ్యోతి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో శ‌బ‌రిమ‌ల వ‌స్తుంటారు.  మ‌క‌రజ్యోతి పూర్తైన త‌రువాత జ‌ర‌వ‌రి 20 వ తేదీన […]
    • రైతుల మీద రాజకీయాలు ఏంటి కేసీఆర్‌..?: రాజాసింగ్‌
      తెలంగాణ

      రైతుల మీద రాజకీయాలు ఏంటి కేసీఆర్‌..?: రాజాసింగ్‌

      రైతులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల వారిపైనే కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 500,1000 రూపాయలు ఇచ్చి కిరాయి గుండాలతో TRS నేతలు బండి సంజయ్ వెహికిల్ పై రాళ్ళ దాడి చేశారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, గుండాలకు సరైన సమాధానం చెప్పారన్నారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, రైతులను మోసం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్ లో TRS ఓటమిని తట్టుకోలేక […]
    • కంగనా పై అసదుద్దీన్‌ సెటైర్లు
      జాతీయం

      కంగనా పై అసదుద్దీన్‌ సెటైర్లు

      ఇటీవల ఎప్పుడు ఏదో ఒక కాంట్రావర్సీతో వార్తల్లో నిలుస్తున్న కంగనా పై తాజాగా అసదుద్దీన్‌ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్‌ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా […]
    • రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ కీలక భేటీ
      తెలంగాణ

      రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ కీలక భేటీ

      రేపు టీఆర్‌స్‌ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో భవి ష్యత్‌ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ […]
    • కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తారా..?బండి సంజయ్
      తెలంగాణ

      కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తారా..?బండి సంజయ్

      శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్‌లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. మీ అసలు బండారం […]
    ←1…2,3422,3432,3442,3452,346…2,666→

తాజావార్తలు

  • 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..

  • SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions