Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • రాష్ట్రంలో కుస్తీ-ఢిల్లీలో దోస్తీ…బీజేపీ-టీఆర్‌ఎస్‌లపై సీతక్క ఫైర్
      తెలంగాణ

      రాష్ట్రంలో కుస్తీ-ఢిల్లీలో దోస్తీ…బీజేపీ-టీఆర్‌ఎస్‌లపై సీతక్క ఫైర్

      మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో పర్యటించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తిరుమలగిరిలోని నిరుపేద సుజాతమ్మ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బిజేపి, టీఆర్‌ఎస్ రెండు ఒక్కటే, రాష్ట్రంలో కుస్తీ,ఢిల్లీలో దోస్తీ అన్నారు. ధర్నాచౌక్ తీసేసిన కేసిఆర్ కు ధర్నా చేసే హక్కులేదన్నారు. నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి కనీసం సోయిలేదు. పేదలు ఇండ్లులేక బాత్రూంలలో ఉంటే […]
    • క్రిప్టో క‌రెన్సీని రూపొందించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?
      Top Story

      క్రిప్టో క‌రెన్సీని రూపొందించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

      క‌రెన్సీ ఎన్నిర‌కాలుగా మార్పులు జ‌ర‌గాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  నోటు నుంచి డిజిట‌ల్ క‌రెన్సీగా మార్పులు చెందిన సంగ‌తి తెలిసిందే.  దేశంలో డీమానుటైజేష‌న్‌, క‌రోనా కాలంలో డిజిట‌ల్ క‌రెన్సీ విధానం ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది.  డిజిట‌ల్ పేమెంట్ రూపంలోనే లావాదేవీలు న‌డిచాయి.  క్యాష్‌లెస్ పేమెంట్ల విధానం ద్వారానే అధిక‌సంఖ్య‌లో ట్రాన్సాక్ష‌న్స్ జ‌రుగుతున్నాయి.   డిజిట‌ల్ పేమెంట్ గేట్‌వేలు అనేకం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చాయి.  అయితే, ఇప్పుడు ఎక్క‌డ చూసినా క్రిప్టో క‌రెన్సీ మాట వినిపిస్తోంది. క్రిప్టో క‌రెన్సీని […]
    • రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
      Top Story

      రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

      అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్‌ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని […]
    • రైతుల మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు
      Top Story

      రైతుల మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు

      విజయనగరం జిల్లాలో చెరుకు రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసుల అడ్డంకులు కొనసాగుతున్నాయి. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అసలు రైతులు తగినంత చెరకు పండించడం లేదంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి మాటలను ఖండిస్తూ నేడు మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు రైతులు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుండి కలెక్టరేట్ వరకూ మహాపాదయాత్ర చేపడుతున్నారు రైతులు. రైతులకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. […]
    • పాక్‌లో కొత్త ఫీవ‌ర్‌:  కిట‌కిట‌లాడుతున్న ఆసుప‌త్రులు…
      Top Story

      పాక్‌లో కొత్త ఫీవ‌ర్‌: కిట‌కిట‌లాడుతున్న ఆసుప‌త్రులు…

      పాక్‌లో కొత్త త‌ర‌హా జ్వ‌రం విజృంభిస్తోంది.  ఈ జ్వరం సోకిన వారిలో డెంగీ త‌ర‌హాలోనే ప్లేట్‌లెట్స్ త‌గ్గిపోతున్నాయి.  నీర‌సించిపోతున్నారు.  తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో ఈ జ్వ‌రం బారిన ప‌డిన ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు క్యూక‌డుతున్నారు.  డెంగీ ఫీవ‌ర్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ప‌రీక్ష‌ల్లో డెంగీ ఫీవ‌ర్ కాదని తేలుతున్న‌ట్టు డౌ యూనివ‌ర్శిటీ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ కొత్త జ్వ‌రాల‌పై మ‌రింత ప‌రిశోధ‌న‌లు చేయాల్సి ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.   Read: కోళ్లు కాదు… తేళ్ల పెంప‌కం… […]
    • తండ్రి ఆరోగ్యం కోసం తిరుపతికి తనయుడి పాదయాత్ర
      ఆంధ్రప్రదేశ్

      తండ్రి ఆరోగ్యం కోసం తిరుపతికి తనయుడి పాదయాత్ర

      కృష్ణా జిల్లాలో 10వ రోజు కొనసాగుతోంది టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జి జ్యోతుల నవీన్ తిరుపతి పాదయాత్ర. ఈరోజు గన్నవరం నుండి విజయవాడకు కొనసాగుతోంది పాదయాత్ర. తండ్రి జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకోవడంతో తిరుపతి వస్తానని మొక్కుకున్నాడు కొడుకు జ్యోతుల నవీన్. 50 మంది కార్యకర్తలతో జగ్గంపేట నుండి తిరుపతి పాదయాత్రకి బయలుదేరారు జ్యోతుల నవీన్. ప్రతీ 100కి.మీ లకు ఒక కొబ్బరి మొక్క నాటుతున్నారు జ్యోతుల నవీన్. […]
    • కోళ్లు కాదు… తేళ్ల పెంప‌కం… ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు…
      Top Story

      కోళ్లు కాదు… తేళ్ల పెంప‌కం… ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు…

      కాదేది క‌విత‌కు అన‌ర్హం అన్నారు మ‌హాక‌వి శ్రీశ్రీ.  తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు.  చైనీయుల ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగానే క‌రోనా మ‌హ‌మ్మారి పుట్టుకొచ్చింది.  ఏది క‌నిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్ద‌హ‌స్తులు.  ఇదే ఇప్పుడు ప్ర‌పంచానికి చేటుగా మారింది.  క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక‌వ్య‌వ‌స్థ కుదేల‌యింది.  కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.  క‌రోనా నుంచి ప్ర‌పంచం అనేక పాఠాలు నేర్చుకున్న‌ది.   Read: జైల్లో గ్యాంగ్ వార్‌: 68 మంది మృతి… కానీ, […]
    • జైల్లో గ్యాంగ్ వార్‌:  68 మంది మృతి…
      Top Story

      జైల్లో గ్యాంగ్ వార్‌: 68 మంది మృతి…

      ఈక్వెడార్ లోని ఓ జైలులో రెండు ముఠాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.  ఆ ఘ‌ర్ష‌ణ‌లో 68 మంది మృతి చెందారు.  25 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  ఈక్వెడార్‌లోని తీర‌ప్రాంత‌మైన గుయాక్విల్‌లోని జైలులో ఆ దారుణం చోటుచేసుకున్న‌ది.  గుయాక్విల్ జైలులో తీవ్ర‌మైన నేరాల‌కు పాల్ప‌డిన వారిని, డ్రగ్స్‌కేసులో బుక్ అయిన వారిని ఉంచుతారు.   Read: ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం […]
    • మాస్క్ తెచ్చిన చిక్కులు… ధ‌రించ‌లేక జేబులో పెట్టుకున్నాడు…
      Top Story

      మాస్క్ తెచ్చిన చిక్కులు… ధ‌రించ‌లేక జేబులో పెట్టుకున్నాడు…

      క‌రోనా కాలంలో మాస్క్‌లు ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాము అంటే అన్నింటితో పాటు ముఖానికి మాస్క్ ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  మాస్క్ వాడ‌కం పెర‌గ‌డంతో వినూత్నంగా కొత్త కొత్త మాస్కులు అందుబాటులోకి వ‌చ్చాయి.  వెరైటీ డిజైన్‌తో ఆక‌ట్టుకునే విధంగా మాస్క్‌ల‌ను తీర్చిదిద్దుతున్నారు.  క‌రోనా త‌గ్గినా మాస్క్ కంప‌ల్స‌రీ చేయ‌డంతో మాస్క్ వాడ‌కం పెరిగిపోయింది.  ఇక ఇదిలా ఉంటే, కొంత‌మంది త‌మ ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు బంగారంతో మాస్కులు త‌యారు చేయించుకుంటున్నారు.   Read: ఆ […]
    • ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం
      Top Story

      ధాన్యం కొనుగోలుపై బీజేపీ యుద్ధం

      తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి […]
    ←1…2,3452,3462,3472,3482,349…2,666→

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions