యాపిల్ మొబైల్ ఫోన్లు వాడాలని అందరికీ ఉంటుంది. కానీ దాని ఖరీదు అధికంగా ఉంటుంది కాబట్టి యాండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ ఫోన్లు వినియోగిస్తుంటారు. యాపిల్ సంస్థ మొబైల్ ఫోన్ల రంగంలోకి వచ్చే ముందు కంప్యూటర్లను రూపొందించింది. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్లు యాపిల్ సంస్థను ఏర్పాటు చేసి తొలితరం కంప్యూటర్లు రూపొందించారు. తొలితరంలో మొత్తం 200 కంప్యూటర్లను తయారు చేశారు. అందులో ఒకదానిని కాలిఫోర్నియాలోని రాంచో కుకుమోంగాలోని ఛఫే కాలేజీలో పనిచేస్తున్న ఫ్రోఫెసర్ కొనుగోలు చేశారు. […]
విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు. అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది. Read: రియల్ […]
గజనీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతుంటాడు. తనను తాను గుర్తు చేసుకోవడానికి ఫోటోలు, ఫోన్ నంబర్లు దగ్గరపెట్టుకొని తిరుగుతుంటాడు. ఇది సినిమా. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అతను ప్రతి 6 గంటలకు ఒకసారి తన గతాన్ని మర్చిపోతున్నాడు. రోజులో ఇలా నాలుగుసార్లు జరుగుతుంది. మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకోవడానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆ రియల్ గజనీపేరు డేనియల్ షుమిట్. […]
భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి అనుగ్రహ భాషణం వుంటుంది. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా […]
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పెద్ద వ్యాపారి. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు. అమెరికాలో ఆయనకు అనేక హోటల్స్ ఉన్నాయి. అయితే, వాషింగ్టన్లోని అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ నష్టాల బాట పట్టింది. దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 2016 లో ఈ హోటల్ను తీసుకున్న ట్రంప్ మూడేళ్లపాటు సక్సెస్గా రన్ చేశారు. Read: ఫలించని […]
సుధారాణి ఈ పేరు హైదరాబాద్ అందులో ముఖ్యంగా పాత బస్తీవాసులకు చాలా సుపరిచితం. బోనాలు, మొహరం పండుగ వస్తే సుధారాణి స్పెషల్ అందులో కనపడుతుంది. సుధారాణి అంటే ఎవరో కాదు బోనాల పండుగ దినం అమ్మవారి ఊరేగింపు, మొహర్రం రోజు బిబికా ఆలం ఊరేగింపు కోసం ఉపయోగించే అంబారి ఏనుగు. హైదరాబాద్ వాసులకు ఎంతగానో సేవలందించిన ఈ సుధారాణి అనే ఏనుగు బెల్గాం జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు ఉదయం మరణించింది. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో […]
ఆమె పీజీ చదివింది. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. పైగా కరోనా మహమ్మారి దేశంలో విజృంభించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త వారికి అవకాశాలు రావాలంటే కష్టమే. దీంతో ఆ యువతి కొత్తగా ఆలోచించింది. తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. పీజి చదివి ఆ పనిచేస్తావా అంటూ నిరాశ పరిచారు. అయినా ఆ యువతి వెనకడుగు వేయలేదు. అనుకున్న విధంగా తన ప్లాన్ను అమలుచేసింది. Read: క్రిప్టో […]
షేక్ పేట లో బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతోంది. భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు సంతోష్. పాతబస్తీకి చెందిన కళ్యాణి తో మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు సంతోష్. ఆరేళ్ల కుమారుడిని తన దగ్గరికి పంపించకుండా భార్య వేధిస్తోందని సంతోష్ ఆరోపించాడు. ఆన్ లైన్ లో పురుగులమందు ఆర్డర్ తెప్పించుకున్న సంతోష్..చనిపోయే ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సంతోష్. భార్య, కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు సంతోష్. […]
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో పర్యటించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తిరుమలగిరిలోని నిరుపేద సుజాతమ్మ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. బిజేపి, టీఆర్ఎస్ రెండు ఒక్కటే, రాష్ట్రంలో కుస్తీ,ఢిల్లీలో దోస్తీ అన్నారు. ధర్నాచౌక్ తీసేసిన కేసిఆర్ కు ధర్నా చేసే హక్కులేదన్నారు. నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి కనీసం సోయిలేదు. పేదలు ఇండ్లులేక బాత్రూంలలో ఉంటే […]
కరెన్సీ ఎన్నిరకాలుగా మార్పులు జరగాయో చెప్పాల్సిన అవసరం లేదు. నోటు నుంచి డిజిటల్ కరెన్సీగా మార్పులు చెందిన సంగతి తెలిసిందే. దేశంలో డీమానుటైజేషన్, కరోనా కాలంలో డిజిటల్ కరెన్సీ విధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. డిజిటల్ పేమెంట్ రూపంలోనే లావాదేవీలు నడిచాయి. క్యాష్లెస్ పేమెంట్ల విధానం ద్వారానే అధికసంఖ్యలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్ గేట్వేలు అనేకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిప్టో కరెన్సీ మాట వినిపిస్తోంది. క్రిప్టో కరెన్సీని […]