Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author - NTV WebDesk

NTV WebDesk

Author- NTV Telugu
    • ఐఐటీ సూచనలతో తిరుమల ఘాట్ రోడ్డు సేఫేనా?
      Top Story

      ఐఐటీ సూచనలతో తిరుమల ఘాట్ రోడ్డు సేఫేనా?

      కలియుగ వైకుంఠం తిరుమలలో భారీవర్షాలు అపార నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తిరుమల కొండకు వెళ్ళే రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఐఐటీ టీం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించడం, అవి విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం నిర్మాణం అంశాలపై నివేదిక సమర్పించనుంది ఐఐటీ బృందం. తిరుమల ఘాట్ రోడ్డులో 10 సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డి. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరమే […]
    • కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రితో క‌ర్ణాటక‌ సీఎం భేటీ… ఒమిక్రాన్ పై చ‌ర్చ‌…
      Top Story

      కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రితో క‌ర్ణాటక‌ సీఎం భేటీ… ఒమిక్రాన్ పై చ‌ర్చ‌…

      ఈరోజు క‌ర్ణాట‌క‌లో రెండు ఒమిక్రాన్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  రెండు కేసులు కూడా విదేశాల నుంచి వ‌చ్చిన వారే కావ‌డంతో దేశంలో అల‌జ‌డి మొద‌లైంది.  డెల్టా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్ర‌జానికానికి ఒమిక్రాన్ మ‌రిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవ‌కాశం ఉంది.  ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజు బొమ్మై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌మాండ‌వీయతో భేటీ అయ్యారు.   Read: డ్రాగ‌న్ బెదిరింపుల‌కు లొంగ‌ని లిథువేనియా… తైవాన్‌తో దోస్తీ… దేశంలో ఒమిక్రాన్ కేసుల‌పై, […]
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కె. కన్నబాబు
      ఆంధ్రప్రదేశ్

      ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కె. కన్నబాబు

      ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్‌ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర […]
    • డ్రాగ‌న్ బెదిరింపుల‌కు లొంగ‌ని లిథువేనియా… తైవాన్‌తో దోస్తీ…
      Top Story

      డ్రాగ‌న్ బెదిరింపుల‌కు లొంగ‌ని లిథువేనియా… తైవాన్‌తో దోస్తీ…

      ఆసియాలోనే కాకుండా ప్ర‌పంచంలోని అనేక దేశాల‌పై చైనా క‌న్నేసింది.  చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతూ ఆయా దేశాల‌ను రుణ‌దేశాలుగా మారుస్తున్న‌ది. ఆఫ్రికాలోని అనేక దేశాల‌ను చైనా ఈ విధంగానే లోబ‌రుచుకున్న‌ది. చైనా ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు యూరోపియ‌న్ దేశాల స‌మాఖ్య 300 బిలియ‌న్ డాల‌ర్ల‌తో గ్లోబ‌ల్ గేట్‌వే ను ప్ర‌క‌టించింది.  ఇది చైనా మాదిరిగా చీక‌టి ఒప్పందాలు ఉండ‌వ‌ని, దేశాల‌ను అప్పులు ఊబిలోకి నెట్టడం జ‌ర‌గ‌ద‌ని, చిన్న […]
    • వాణిజ్య నౌక ఎం.వీ.మా ను సందర్శించిన మంత్రి అవంతి
      ఆంధ్రప్రదేశ్

      వాణిజ్య నౌక ఎం.వీ.మా ను సందర్శించిన మంత్రి అవంతి

      విశాఖ సముద్ర తీరంలోని తెన్నేటి పార్క్‌ తీరానికి కొట్టుకుని వచ్చిన బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక ఎం. వీ.మాను మంత్రి అవంతి శ్రీనివాస్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.ఈ నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని నిర్ణయించారు. దీంతో పనులు జరుగుతున్న తీరును మంత్రి అవంతి పరిశీలించారు. పీపీపీ పద్ధతిలో గిల్‌మైరైన్‌ కంపెనీతో కలిసి ఈ షిప్‌ను రెస్టారెంట్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎం.వీమా ను డిసెంబర్‌ 29 నాటికి పర్యాటక ప్రదేశంగా తయారు చేస్తామని […]
    • మంత్రి కేటీఆర్ ను కలిసిన మలావత్ పూర్ణ
      Top Story

      మంత్రి కేటీఆర్ ను కలిసిన మలావత్ పూర్ణ

      తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ప్రగతిభవన్లో కలిశారు. తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి […]
    • ఎలాంటి విపత్కర పరిస్థితులైన ఎదుర్కొంటాం : అవంతి శ్రీనివాస్‌
      ఆంధ్రప్రదేశ్

      ఎలాంటి విపత్కర పరిస్థితులైన ఎదుర్కొంటాం : అవంతి శ్రీనివాస్‌

      ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తున్న జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైయింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారులకు, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈనెల మూడో తేది నుంచి మూడు రోజులపాటు పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్‌ తీవ్రత తగ్గే వరకు సందర్శకులు రావొద్దని సూచించింది. మత్స్యకారుల వేటకు వెళ్లడంపైన నిషేధం విధించారు. ఆయా ప్రాంతాల్లో కంట్రోల్‌ […]
    • ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబ‌డులు…
      Top Story

      ఇండియా వైపు మైక్రోసాఫ్ట్ చూపులు… భారీగా పెట్టుబ‌డులు…

      గ‌తంలో అనేక అమెరికా సంస్థ‌లు త‌మ కార్యాల‌యాల‌ను చైనాలో నెల‌కొల్పాయి.  అమెరికా త‌రువాత అతిపెద్ద మార్కెట్ చైనా కావ‌డంతో ఆ దేశంలో త‌మ కార్యాల‌యాల‌ను నెల‌కొల్పుతున్నాయి.  ప్ర‌స్తుతం చైనాలో ఆంక్ష‌లు క‌ఠినంగా ఉండ‌టంతో పెద్ద పెద్ద సంస్థ‌లు అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి.  మైక్రోసాఫ్ట్‌కు చెందిన జాబ్ పోర్టల్ లింక్డిన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించింది.   Read: డాక్ట‌ర్‌పై 20 ఏళ్ల యువ‌తి కేసు… వైద్యుని నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే… ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లీష్ వెర్ష‌న్ […]
    • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎన్జీటీ జరిమానా
      ఆంధ్రప్రదేశ్

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎన్జీటీ జరిమానా

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. […]
    • మొన్న ముత్తంగి. ఇవాళ ఇంద్రేశం.. కరోనా వీరవిహారం
      Top Story

      మొన్న ముత్తంగి. ఇవాళ ఇంద్రేశం.. కరోనా వీరవిహారం

      సంగారెడ్డి జిల్లాపై కరోనా పడగ విప్పిందా? చిన్నపాటి నిర్లక్ష్యం విద్యార్ధులు, విద్యార్ధినుల పాలిట శాపంగా మారిందా? గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు అంత సేఫ్ కాదా? అంటే అవుననే అంటున్నారు. హైదరాబాద్‌ను ఆనుకుని వున్న సంగారెడ్డి జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. తాజాగా ఇంద్రేశంలో కేసులు బయటపడడం ఆందోళనకరంగా మారింది.తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. READ ALSO కరోనా సోకిన బాలికల్లో 25 […]
    ←1…2,2822,2832,2842,2852,286…2,667→

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions