గుజరాత్లో కడలి కల్లోలం… మునిగిపోయిన 12 బోట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో కడలి కల్లోలం సృష్టించింది. దీంతో 12 మత్స్యకారుల బోట్లు సముద్రంలో మునిగిపోయాయి. 12 బోట్లలో మొత్తం 23 మంది మత్స్యకారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 11 మందిని సురక్షితంగా కాపాడు. మిగతా 12 మంది మత్స్యకారుల కోసం అధికారులు గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి వాతారవణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ, అధికారులు మత్స్యకారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Read: ఇలాంటి పెళ్లి పత్రికను ఎక్కడా చూసుండరు…!!
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
అయినప్పటికీ మత్స్యకారులు వాటిని పట్టించుకోకుండా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే, సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గిర్-సోమనాథ్ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో సముద్రంలోకి పడవలు మునిగిపోయాయి. మరోవైపు దక్షిణ గుజరాత్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
- Tags
- Boats
- Fishing Boats
- Gujarat
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..