పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు ఆమోదించాలి.. విజయసాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రజల పాలిట వరప్రదాయిని పోలవరం ప్రాజెక్ట్. రాజ్యసభలో డ్యాం సేఫ్టీ బిల్లు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. సవరించిన అంచనాలను ఆమోదించేందుకు తీవ్ర కాలయాపన జరుగుతోందన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని 31 డ్యాంల పునరావాసం కోసం ఖర్చయ్యే 776 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. వీటి ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి చేరాయని, ధవళేశ్వరం, ప్రకాశం, తోటపల్లి డ్యాంలు, తదితర ప్రాజెక్టులు చాలా పురాతనమైనవన్నారు. “డ్యాం సేఫ్టీ బిల్లు” అత్యంత అవసరం అన్నారు. డ్యాంల రక్షణ చాలా ముఖ్యమైనదని, “డ్యాంల నేషనల్ డేటాబేస్” అందుబాటులో ఉంచాలని విజయసాయిరెడ్డి కోరారు.
Also Read
దిగువ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కు రావలసిన న్యాయమైన జలాల వాటా దక్కడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర రైతులకు న్యాయం జరగాలంటే నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు న్యాయమైన వాటా దక్కాల్సిందే అని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయిరెడ్డి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!