NTV WebDesk
Author- NTV Telugu-
Student Excursion: ఏపీలో తెలంగాణ విద్యార్థినుల బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు
ఏపీలో తెలంగాణ విద్యార్థుల బస్సు బోల్తా పడింది. దీంతో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ విద్యార్థుల విహారయాత్ర తీరని విషాదాన్ని నింపింది. ఆనందంగా వెళుతున్న విహారయాత్రలో జరిగిన ప్రమాదం కుటుంబాల్లో బాధను మిగిల్చింది. -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నేడు నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు యాత్ర సాగనుంది. -
Bhakthi TV LIVE: శనివారం నాడు గోవింద నామాలు వింటే ఎనలేని సంపద..
శనివారం నాడు గోవింద నామాలు వింటే ఎనలేని సంపద మీ సొంతమవుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి -
Bhakthi TV LIVE : శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో జీవిస్తారు -
Bandi Sanjay: భార్య పిల్లలను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా
మోది చేప్పారని భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లో 5వరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజల కలుస్తూ వారి బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేళ కోట్ల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని ఇస్తే పేరుకోసం పాకులాడి డబుల్ బెడ్రూం అన్నాడు కానీ.. -
Rummy Lessons: పాఠ్యపుస్తకాల్లో రమ్మీ పాఠాలు.. విద్యాశాఖపై విమర్శల వర్షం
తమిళనాడులో పాఠ్యపుస్తకాల్లో రమ్మీగేమ్ పాఠాలు సంచలనంగా మారింది. విద్యాశాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమ్మీ ఎలా ఆడాలో తెలుసా అంటూ ఆరో తరగతి పుస్తకంలో ప్రత్యక్షమవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Bandi Sanjay: రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. మీకు అండగా మేమున్నాం
బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతోపాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
Top Headlines- @ 1 PM: టాప్ న్యూస్
రుమలలో సరికొత్త రికార్డుల దిశగా శ్రీవారి హుండీ ఆదాయం సాగుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేయగా.. కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది. -
Road Accident: స్కూలు బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. విద్యార్థి మృతి
వేగానికి కళ్లెం వేసిన రహదారులు నెత్తురోడుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కళ్లముందే కనిపించి ఆడుకున్న బిడ్డలు క్షణాల్లో మృత్యువాత పడుతున్నారు. -
Karnataka Crime: దృశ్యం-2 రిపీట్.. ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!