భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ఇంగ్లాండ్ సారథి జో రూట్ ప్రశంసలు కురిపించాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, సొంత మైదానంలో ఎంతో విలువైన ఆటగాడన్నాడు ఎడమచేతి వాటం ఆటగాళ్లపై అతడికి ఉన్న రికార్డు ఎవరికైనా కాస్త గమ్మత్తుగా అనిపిస్తుందన్నాడు. గత మ్యాచ్లో శతకం బాదడం, లీచ్ బౌలింగ్లో అతడు ఆడిన తీరుని […]
ఆ జిల్లాలో జరిగిన పల్లెపోరులో టీడీపీ సాధించుకున్న పంచాయతీల కంటే.. మంత్రి ఇలాకాలో సైకిల్ పాగా వేసిన స్థానాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎక్కడ తేడా కొట్టిందో అధికారపార్టీ వర్గాలకు అంతు చిక్కడం లేదట. అసలే కష్టకాలంలో ఉన్న అమాత్యునికి ఇప్పుడీ షాక్ ఏంటని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి జయరాం నియోజకవర్గంలో టీడీపీ పాగా! అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్ వన్సైడ్ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి […]
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 […]
టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్ […]
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్య ఘటనపై సీఎం వైఎఎస్ జగన్ ఆరా తీసినట్టు చెబుతున్నారు. సీఎంఓ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈకేసులో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దిశ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం కోరారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలన్న జగన్ అనూష కుటుంబానికి రూ.10 […]
బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్ ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు? ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం! దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో […]
పింక్బాల్ టెస్ట్..! ఎందుకంత స్పెషల్..! డే అండ్ నైట్ మ్యాచ్లతో టెస్ట్లకు ఆదరణ పెరిగిందా..? మున్ముందు ఇదే ఫార్మాట్ రాబోతుందా..? అసలు ఇప్పటివరకు ఎన్ని టెస్ట్లు జరిగాయ్..! పింక్బాల్ టెస్ట్ల హిస్టరీ ఏంటి..? డే అండ్ నైట్ టెస్ట్..! ఇప్పుడు దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి టెస్ట్ అంటేనే స్లోగా సాగే ఆట. గంటల కొద్దీ క్రీజులో ఉండి.. ఎప్పుడో ఓసారి కొట్టే ఫోర్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఇప్పుడు కరవయ్యారు. అందుకే టెస్ట్లకు పెద్దగా […]
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరలో ఈరోజు భారత్-ఇంగ్లాండ్ మధ్య పింక్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంతకముందు జరిగిన రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ కూడా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ తో భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తన 100 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో […]
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారిందట తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ముఖ్యంగా చిన్నన్నను చికాకు పెడుతున్నాయట సమస్యలు. అసలే కష్టాల్లో ఉన్నామని భావిస్తోన్న నేతలకు లేటెస్ట్ ఎపిసోడ్ మింగుడుపడటం లేదని సమాచారం. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వడంపై హర్షవర్దన్ గుర్రు! హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్లో చాలా మంది ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా హైకమాండ్ […]
టీం ఇండియా జోరు ఏ మాత్రం తగ్గలేదు. పింక్ బాల్ టెస్ట్ లో టీం ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. మొతెర స్టేడియం వేదికగా జరుగుతున్న డే\నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు క్రీజులో నిలువలేక వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే 53 పరుగులతో రాణించినా.. డొమినిక్ సిబ్లే , జానీ బెయిర్ స్టోలు డకౌట్ కాగా.. కెప్టన్ […]