56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో విశేషం చోటుచేసుకుంది. గోవాలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొరియా రిపబ్లిక్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు జావెన్ కిమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయులకు ఎంతో గర్వకారణమైన ‘వందేమాతరం’ గేయాన్ని ఆమె స్టేజ్పై అద్భుతంగా ఆలపించి కార్యక్రమానికి హాజరైన వారిని అబ్బురపరిచారు. కొరియన్ మినిస్టర్ స్వరంలో వచ్చిన వందేమాతరం శ్రోతల్లో దేశభక్తి స్పూర్తిని నింపగా, అక్కడి వేదికపై ప్రేక్షకులు ఘనంగా చప్పట్లతో స్పందించారు. […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగం పెంచింది. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నటుడు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి పేర్లు బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. వీరిలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈడీ […]
అక్కినేని కుటుంబం గురించి మాట్లాడితే, చైతన్య–అఖిల్ ఇద్దరి స్వభావం, ఆలోచనల్లో ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. కానీ ఈ తేడాను మొదటిసారి ఓపెన్గా వివరిస్తూ అమల ఆక్కినేని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్ టీవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల చై.. అఖిల్ గురించి చాలా విషయాలు పంచుకుంది. Also Read :Priyanka Mohan ; భారీ ప్రాజెక్ట్తో.. కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ అమల మాట్లాడుతూ.. చైతన్య […]
కన్నడలో మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ప్రియాంక మోహన్ ఒక భారీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్కుమార్ హీరోగా వస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ అనే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యింది. ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకను హీరోయిన్గా తీసుకున్నట్లు ఆమె పుట్టినరోజు సందర్భంగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. […]
టాలీవుడ్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు.. భాగ్యశ్రీ బోర్సే . తాజాగా వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ తో ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఆ సినిమా ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారిపోయింది. దాంతో పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు భాగ్యశ్రీ వైపుగానే చూడటం మొదలుపెట్టారు. Also Read :Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన […]
తెలుగు ప్రేక్షకులకు అమల అక్కినేని అంటే కేవలం ఒక నటి కాదు. శాంత స్వభావం, క్లాసికల్ డాన్స్లో ప్రావీణ్యం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కినేని కుటుంబంలో ఓ ఆదర్శ కోడలు.. ఇలా చాలా రోల్స్కి సింబల్గా నిలిచే వ్యక్తి. ’80–’90 దశకాల్లో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన అమలా, చాలా అరుదుగా వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. అయితే, తాజాగా ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి తన బాల్యం, పుట్టింటి నేపథ్యం, తల్లిదండ్రుల స్ట్రగుల్, డ్యాన్స్ జర్నీ […]
కన్నడలో సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార’కు, ప్రీక్వెల్గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను పూర్తిగా అలరించి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా కథ, దర్శకత్వం, నటన బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం గ్రామీణ ఫోక్ ఎలిమెంట్స్, దైవశక్తి నేపథ్యంలో రూపొందిన వినూత్న కథతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎక్కడ చూసినా మంచి రెస్పాన్స్తో సాగుతూ థియేటర్లలో నిలకడైన కలెక్షన్లను నమోదు […]
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ మూవీతో నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమాక్షీ భాస్కర్ల హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో నరేష్ యాక్టివ్గా పాల్గొంటూ, మీడియా – మీమర్లతో సరదాగా మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నారు. ఈ చిట్చాట్లో భాగంగా ఆయన కెరీర్కి స్పెషల్ ఇమేజ్ తెచ్చిన కల్ట్ కామెడీ మూవీ ‘సుడిగాడు’ గురించి ప్రస్తావన వచ్చింది. […]
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతుండగా, ఘట్టమనేని కుటుంబం నుంచి మరొకరు హీరో గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అతను ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు, యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ (జై) తన డెబ్యూ సినిమాతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. జై – అజయ్ భూపతి కాంబినేషన్లో రాబోతున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్పై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సినిమా టీమ్ నుంచి ఒక […]
కర్నూలు రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసేమియా, కాన్సర్ వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేయగా, మోక్షజ్ఞ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరం అనంతరం మాట్లాడిన మంచు మనోజ్, సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల పై కఠిన వ్యాఖ్యలు చేశారు. […]