Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • బ్యాటింగ్ కోచ్ మార్పు పై స్పందించిన విక్రమ్ రాథోర్…
      T20 వరల్డ్ కప్

      బ్యాటింగ్ కోచ్ మార్పు పై స్పందించిన విక్రమ్ రాథోర్…

      ప్రస్తుత భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆ పాత్రలో సేవలందించేందుకు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ భారత మాజీ క్రికెటర్ 2019లో సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా వచ్చాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కు ముందు రాథోర్ మాట్లాడుతూ.. భారత జట్టులో అనుభవం చాలా ఉంది. అలా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు […]
    • ఇండియాలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు…
      తెలంగాణ

      ఇండియాలో ఈరోజు తగ్గిన కరోనా కేసులు…

      మన దేశంలో ఇవాళ కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 11,903 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 311 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 14,159 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,51,209 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల […]
    • భూకొలతల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు…
      తెలంగాణ

      భూకొలతల శాఖ ఏడీ ఇళ్లలో ఏసీబీ దాడులు…

      సంగారెడ్డి భూకొలతల శాఖ ఏడీ మధుసూదన్‌రావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. సోదాల్లో కోటి మూడు లక్షల నగదు, 3కేజీల బంగారం,కోటి విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక భూమిని సర్వే చేసి నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసారు మధుసూధన్. ఏడీ మధుసూదన్‌రావుతో పాటు మరో జూనియర్‌ ను 20 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఉప్పల్ లో ఉన్న మధుసూధన్ ఇంటి పై దాడులు నిర్వహించిన ఏసీబీ… మేడ్చల్ మల్కాజ్ […]
    • ఫాంహౌస్ పేకాట కేసులో బిగుస్తున్న ఉచ్చు…
      తెలంగాణ

      ఫాంహౌస్ పేకాట కేసులో బిగుస్తున్న ఉచ్చు…

      ఫాంహౌస్ లో పేకాట స్థావరం ఏర్పాటు చేసిన గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేసారు పోలీసులు. తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తుంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరా, అమ్మాయిల సహాయం తో ఈవెంట్ నిర్వహణ… ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు […]
    • ఆ ఆదాయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్…
      ఆంధ్రప్రదేశ్

      ఆ ఆదాయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్…

      కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ రిజిస్ట్రేషన్లల్లో కోల్పోతున్న ఆదాయంపై ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని గుర్తించిన ప్రభుత్వం… హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా […]
    • గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుకున్న పాక్…
      T20 వరల్డ్ కప్

      గ్రూప్ బి నుండి సెమీస్ కు చేరుకున్న పాక్…

      యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ బి లో ఉన్న పాకిస్థాన్ జట్టు సెమీస్ కు క్వాలిఫై అయ్యింది. అయితే నిన్న ఈ టోర్నీలో పాక్ జట్టు నమీబియా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఇక అనంతరం వచ్చిన నమీబియా కేవలం 144 పరుగులకే పరిమితమైంది. దాంతో ఈ ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు విజయాలతో […]
    • మరో రికార్డు సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్
      T20 వరల్డ్ కప్

      మరో రికార్డు సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్

      పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్ లో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న బాబర్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మూడు అర్ధశతకాలు చేసిన ఏకైక కెప్టెన్ గా బాబర్ నిలిచాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడింది. […]
    • పులి రక్షణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులపై వేటు..
      తెలంగాణ

      పులి రక్షణలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులపై వేటు..

      ఆదిలాబాద్ లో అడవులు, వన్య ప్రాణులు ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆ మధ్య ఓ పులి కలకలం రేపిన విషయం అందరికి తెలుస్తుంది. ఇక తాజాగా ఓ పులి రక్షణ లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అటవీ శాఖ అధికారుల పై వేటు వేశారు. సిరిచెల్మ్, ఇంద్రవెల్లి రెంజ్ ల పరిధి లో ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లు, ఇద్దరు బీట్ అధికారుల ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేసారు. […]
    • వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత  కనిపించింది : సోము వీర్రాజు
      ఆంధ్రప్రదేశ్

      వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది : సోము వీర్రాజు

      బద్వేల్ లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో 40వేల ఓట్లను వైసీపీ రిగ్గింగ్ చేసింది. మేము ఏం చేశామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగాము. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగింది. బద్వేల్ లో మేము ధర్మపోరాటం చేశాం, వైసీపీ అధర్మ యుద్ధం చేసింది. రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వైసీపీకి వచ్చింది. […]
    • ఆ ఓటమే ఇండియాను దెబ్బతీసింది : గవాస్కర్
      T20 వరల్డ్ కప్

      ఆ ఓటమే ఇండియాను దెబ్బతీసింది : గవాస్కర్

      యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చాలా ఘోరంగా ఓడిపోయింది. అందులో మొదటి మ్యాచ్ ను పాకిస్థాన్ పై 10 వికెట్ల తేడాతో అలాగే రెండో మ్యాచ్ న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది ఇండియా జట్టు. అయితే గత మ్యాచ్ లో భారత ప్రదర్శన పై […]
    ←1…8485868788…388→

తాజావార్తలు

  • Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

  • Varun Chakaravarthy: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!

  • Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

  • JK Accident: ఉధంపూర్‌ లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

  • Heroines as Action Stars : మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్‌

ట్రెండింగ్‌

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions