సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు : తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న జరిగిన సీఎం సభ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు.అయిన సభ బ్రహ్మాండం గా జరిగింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాగే సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు అని ప్రశ్నించారు. టీఆరెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చెయ్యలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. కానీ టీఆరెస్ పాలనలో రైతులు అంతా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు బండ బుతులు మాట్లాడుతున్నారు.జానారెడ్డి నీటి సూక్తులు మాట్లాడుతున్నారు. నిన్న సీఎం చెప్పినట్లు సాగర్ ముఖ చిత్రం మారబోతుంది. సాగర్ నియోజిక వర్గంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళాం..ఎన్నికల తరువాత వాటి పరిష్కరిస్తాము. నెల్లికల్లు లిఫ్టు 30 వేల ఎకరాలకోసం డిజైన్ చేశారు..ఎన్నికల తరువాత పనులు మొదలు అవుతాయి. సాగర్ లో ఏ గ్రామానికి రోడ్లు సరిగా లేవు. ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా,పెంక్షన్లు వస్తున్నాయి. జానారెడ్డి అధికారంలో వున్నపుడు 10 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము లక్ష 32 వేల ఉద్యోగుల ఇచ్చాము. మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ యువతకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచాకా సాగర్ వైపు కన్నెత్తి చుడలేదు.. ఎన్నికలు ఉన్నాయని ఉత్తమ్ ఇప్పుడే సాగర్ కు వచ్చారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డి నిన్ను గెలిపిస్తే నీ దగ్గర ఏమి ఉందని అభివృద్ధి చేస్తావ్. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు లేవు. ద్వంసమైన కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. జానారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు యువకుడు, విద్యావంతుడు నోముల భగత్ గెలిస్తే రానున్న 3 సంవత్సరాల లో ఎవరు ఊహించని అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!