ఎయిర్పోర్ట్ లో 3 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లో 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్ ఇండియా విమానం సీటు కింద ఓ కవర్ లో చుట్టిన 6 బంగారు బిస్కెట్ల ను గుర్తించారు ఎయిర్ లైన్స్ సిబ్బంది. విమానం క్లీన్ చేస్తుండగా బంగారం గుర్తించడంతో… ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అయితే దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు… ఆ సీటు లో కూర్చున్న ప్రయాణీకుల కూపి లాగుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?