ఈ రోజు RBI తిరిగి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. వివరాలలోకి వెళ్తే.. దేశంలో చలామణిలో ఉన్న రెండు రూపాయల వేల నోట్లను RBI రద్దు చేసింది.
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సాయి అనే యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి మానవ మృగంలా వ్యవహరించాడు.
కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి �