CM Jagan: అవుకు రెండో టన్నెల్.. రిజర్వాయర్ కు 20 వేల క్యూసెక్కుల నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు. ఆదిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలేరు- నగరి జంట టన్నెల్స్ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్ కు విడుదల చేసిన సియం జగన్.. అవుకు జీఎన్ ఎస్ ఎస్ రెండో టన్నెల్ ను జాతికి అంకితం ఇచ్చారు. కాగా రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసేందుకు అవుకు వస్తున్న సీఎం కు స్వాగతం పలికేందుకు తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి నేతలు తరలి వచ్చారు. నీటిని విడుదల చేసిన తరువాత స్థానిక నాయకులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు.
Read also:Telangana Elections: ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన ఓటరు
Also Read
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ఈ సమావేశంలో స్థానిక నేతలు స్థానికం గా నెలకొన్న విషయాలను, సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాగా గతంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ హయాంలో అవుకు సొరంగాల పనులకు రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేశారు. కాగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. అలానే మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తీసుకు వచ్చిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుంది.
- Tags
- ap
- Avuku
- cm jagan
- telugu news
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..