తన తండ్రి బాలకృష్ణ గురించి నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన సోదరి న�
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకు�
ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మ భూషణ్ రావడంతో తెలుగు ప్రజలు చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.
నోరు జారి ఇబ్బందుల పాలవుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. నిజానికి ఆమె బాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ ఏమాత్రం వర్క్ అవుట్ కాకపోవడంతో సౌత్ కి వచ్
దేవర అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం వార్ అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల�
నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య�
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతానికి అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తెరికెక్కిస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా ఉన్న సినీ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత తమిళ సినిమాలతో నటిగా మారిన ఆమె అతి �
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్�
క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే ఒక మహమ్మారి వ్యాధిగా మారిపోయింది, దాని పేరు వింటేనే ప్రజలు భయపడతారు. ఇది ఒక వ్యక్తిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేసే వ�