Nayanathara : బాలయ్య సినిమాకి బడ్జెట్ దెబ్బ.. నయన్ అవుట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ తాండవం’ తర్వాత ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి ‘NBK 111’ పేరుతో సంబోధిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదట ఒక హిస్టారికల్ మూవీగా 170 కోట్ల రూపాయల బడ్జెట్తో చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఓటీటీ (OTT) మార్కెట్ పూర్తిస్థాయిలో పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, సినిమా బడ్జెట్ అంత పెడితే వర్కౌట్ కాదని భావించి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి, మరొక మాస్ మసాలా ఎంటర్టైనర్ కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాలయ్యకు గోపీచంద్ మలినేని కథ చెప్పగా, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
Also Read: Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
Also Read
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
- Nagadurga: సుకుమార్ - బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్న నయనతారను కూడా తప్పించబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 170 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పుడు ఈ సినిమాలో నయనతారను హీరోయిన్గా తీసుకుని ఆమెకు 11 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. అయితే సినిమాని తక్కువలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, నయనతారను తప్పించి మరో హీరోయిన్ను ఎంపిక చేయాలని టీమ్ భావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 14 రీల్స్ ప్లస్ సంస్థ కూడా తొలుత ‘అఖండ తాండవం’ చేయాలని అనుకోలేదు.
Also Read: God Of War: ఎన్టీఆర్ -బన్నీ’ల దెబ్బ.. సినిమా నిలిపివేసిన త్రివిక్రమ్?
బాలకృష్ణ హీరోగా బోయపాటి కాంబినేషన్లో ఒక సింపుల్ పొలిటికల్ డ్రామా చేయాలనుకున్నారు. కానీ చివరికి అది ‘అఖండ తాండవం’గా మారి భారీ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా పడి బాలకృష్ణ ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించేలా మారింది. ఈ విషయంలో ముందే మేల్కొన్న NBK 111 నిర్మాణ సంస్థ, సినిమాని సింపుల్గా ముగించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?