What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
- కోకాపేట నియోపోలీస్ భూములకు నేడు మూడో విడతలో ఈ వేలం
- నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు
- తీరం దాటిన అల్పపీడనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. నేడు ప్రధాని మోడీతో భేటీకానున్న రేవంత్, భట్టి. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ఆహ్వానించనున్న సీఎం రేవంత్.
నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36452 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. డిసెంబర్ 5న నామినేషన్ల స్వీకరణకు లాస్ట్ డేట్. డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన. డిసెంబర్ 7న అభ్యంతరాలు స్వీకరణ. డిసెంబర్ 9న నామినేషన్ల ఉపసంహరణ. డిసెంబర్ 9న వ్యాల్యూడ్ నామినేషన్ల ప్రకటన. డిసెంబర్ 17న పోలింగ్.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,684 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 20,515 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.75 కోట్లు.
అమరావతి: ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు జాతీయ స్థాయి ఏకలవ్య…మోడల్ రేసిడెన్షియల్ స్కూల్..సాంస్కృతిక ఉత్సవాలు. కేఎల్ యూనివర్సిటీ లో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం. జాతీయ స్థాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్) సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వేడుకలు. ఉద్భవ్-2025 పేరుతో ఉత్సవాల నిర్వహణ. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరం ముఖ్యఅతిథిగా హాజరు.
అమరావతి : ఈరోజు తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. నల్లజర్లలో “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి. సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
చెన్నై: తీరం దాటిన అల్పపీడనం. సముద్రంలోనే బలహీన పడి తీవ్ర అల్పపడనం గా దాటిన తీరం. మహాబలిపురం వద్ద తెల్లవారు జామున తీరం దాటిన తీవ్ర అల్పపీనం. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా లో భారీ వర్షాలు.. మరో 48 గంటలపాటు అతి భారీ వర్ష హెచ్చరిక. విద్యాసంస్థలకు సెలవులు.. చెన్నై నగరంలో నీట మునిగిన పలు ప్రాంతాలు. రోడ్లపై భారీగా చేరిన నీరు… అత్యవసర సేవలు మినహా, మూత పడ్డ ప్రైవేటు, వ్యాపార సంస్థలు,
కోకాపేట నియోపోలీస్ భూములకు నేడు మూడో విడతలో ఈ వేలం. ఈరోజు ప్లాట్ నంబర్స్ 19, 20 లోని 8.04 ఎకరాలకు ఈ వేలం వేయనున్న అధికారులు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాలకు 2,708 కోట్ల రూపాయలు పొందిన HMDA. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు పలికిన ధర. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో ఈ వేలం వేస్తున్న HMDA. కోకాపేట లోని 29 ఎకరాలు, మూసాపేట లోని 15 ఎకరాల భూమికి వేలం.
విజయవాడ : లిక్కర్ కేసులో నిందితుడు అనిల్ చోఖర ను మూడో రోజు కస్టడీ కి తీసుకోనున్న సిట్. నేటితో ముగియనున్న అనిల్ చోఖర కస్టడీ. కేసులో అరెస్టయిన ఏ51 రోణక్ కుమార్ ను కోర్టులో హాజరు పరచనున్న సిట్.
నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు. కల్తీ మద్యం కేసులో విచారణకు హాజరుకానున్న రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్.
నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!