Central Government: ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.879.08 కోట్ల నిధులు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government: దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.7183.42 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఐదో ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన నిధులలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్కు రూ.1132.25 కోట్లు, కేరళకు రూ.1097.83 కోట్లు, ఏపీకి రూ.879.08 కోట్లు విడుదలయ్యాయి. రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఆర్ధిక సమస్యలతో అల్లాడుతున్న ఏపీకి ఊరట కలగనుంది.
Read Also: Record Fined For Instagram: ఇన్స్టాగ్రామ్కు రికార్డు స్థాయిలో ఫైన్ ..! ఎందకంటే..?
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
అటు ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన పీడీఆర్డీజీ నిధులు రూ. 43,100.50 కోట్లు కాగా మొత్తంగా మంజూరు చేయాల్సిన నిధులు రూ.86,201 కోట్లు. వీటిలో రూ.43,100 కోట్లను ఈ ఆర్ధిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాల వారీగా విడుదల చేసిన రెవెన్యూ లోటు నిధులను పరిశీలిస్తే.. అసోం-రూ.407.50 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.781.42 కోట్లు, కేరళ-రూ.1,097.83 కోట్లు, మణిపూర్-రూ.192.50 కోట్లు, మేఘాలయా-రూ.86.08 కోట్లు, మిజోరం-రూ.134.58 కోట్లు, నాగాలాండ్-రూ.377.50 కోట్లు, పంజాబ్-రూ.689.50 కోట్లు, రాజస్థాన్-రూ.405.17 కోట్లు, సిక్కిం-రూ.36.67 కోట్లు, త్రిపుర-రూ.368.58 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.594.75 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.1,132.25 కోట్లుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!