Minister Kollu Ravindra: జగన్కు భయం.. అందుకే అసెంబ్లీకి రావడంలేదు..!
- వైఎస్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్..
- జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరు..
- ప్రశ్నిస్తామనే భయంతో జగన్ అసెంబ్లీకి రావడం లేదన్న కొల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: వైఎస్ జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు.. అధికారంలో ఉండగా చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే భయంతో… జగన్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెర లేపారని ఫైర్ అయ్యారు.. దళిత సోదరుని కిడ్నాప్ చేస్తే కేసులు పెట్టరా? అని నిలదీశారు.. ప్రజలు గుడ్డలూడదీసి రోడ్డుమీద నిల్చోబెట్టినా.. జగన్ ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు.. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని వెల్లడించారు.
Read Also: Aadi Pinisetty: ‘వైరం ధనుష్’ను మరిపించే అఖండ!
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా.. రాజకీయ స్వార్థానికే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ కి వెళ్లారని దుయ్యబట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి… ఐ ప్యాక్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రవీంద్ర.. బూతులు మాట్లాడడానికైతే ఉద్యోగం అవసరం… ప్రజాసేవ చేయడానికి ఉద్యోగం కావాలా? అని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షంలో ఉన్న.. అధికారంలో ఉన్న… ప్రజలకు జవాబుదారీగానే తాము పని చేశాం. అవినీతి, అరాచకాలు, విధ్వంసంతో నాశనమైన కృష్ణాజిల్లా… ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు మేమంతా కష్టపడుతున్నాం అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!