Perni Nani: జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెడతారా?
- వైఎస్ జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెట్టారు..
- రాజమండ్రి పుష్కరల్లో తొక్కిసలాటపై చంద్రబాబుపై కేసు పెట్టాలి..
- కొల్లు రవీంద్ర చీమలకు, దోమలకు హాని చేయడు, మనుషులకే చేస్తాడు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కృష్ణజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అనుమతి ఉన్న కారులో వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తేనే కూడా కేసు పెడతారని ప్రశ్నించారు. మరి గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి పుష్కరాల్లో స్నానాలు చేస్తూ షూటింగ్ తీస్తున్న క్రమంలో 30 మంది భక్తులు చనిపోయారు.. చనిపోయిన భక్తుల బంధువులు కేసులు పెడితే రానున్న మా ప్రభుత్వంలో మీతో పాటు వెనక మీ కుటుంబ సభ్యులు, నీ కుమారుడు లోకేష్, సినిమా డైరెక్టర్ పై ఎందుకు కేసులు పెట్టకూడదని చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: Ghosts in Dreams: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అది దేనికి సంకేతం..?
Also Read
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
అలాగే, గుంటూరులో రూ 50 రూపాయల చీరలు లారీల్లో తీసుకొచ్చి చంద్రన్న కానుక పేరుతో మహిళలపై విసిరితే ఆ రద్దీలో చనిపోయిన వారి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసులు ఎందుకు పెట్టకూడదని పేర్నినాని ప్రశ్నించారు. కందుకూరులో ఇరుకు సందులో నీవు మీటింగ్ పెట్టినప్పుడు మృతి చెందిన వారి బంధువులు కేసు ఎందుకు పెట్టకూడదు అన్నారు.. 2029లో వచ్చే తమ ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న కక్షపూరిత కేసులకు ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం చెప్తామని వెల్లడించారు. ఇక, కొల్లు రవీంద్ర ఉంటావా సొల్లు రవీంద్రగా అని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర చీమకు కూడా హాని చేయడని పేర్కొన్నాడు.. ఇది నిజమే.. కొల్లు రవీంద్ర చీమకు, దోమకు కూడా హానిచేయడు.. కానీ, మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాడని మాజీ మంత్రి పేర్నినాని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..