Nadendla Manohar: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..
- గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన సానుభూతిపరుడిపై దాడి..
- బాధితుడిని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపిన మంత్రి నాదెండ్ల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: గుంటూరు జిల్లాలోని తెనాలి ఐతనగర్లో రౌడీ షీటర్ దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకుమాను ఇంద్రజిత్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. అయితే, సోమవారం రాత్రి నాజర్ పేటకు చెందిన ఇంద్రజిత్ పై ఐతానగరకు చెందిన రౌడీ షీటర్ సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డూ దాడి చేసి గాయపరచడంతో బాధితుడు తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జనసేన పార్టీ సానుభూతిపరుడు కావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించారు. దాడికి గల కారణాలను ఇంద్రజిత్ నీ అడిగి మంత్రి తెలుసుకున్నారు.
Read Also: Anitha- Pawan: డిప్యూటీ సీఎం పవన్ని కలిసిన హోంమంత్రి అనిత.. కీలక అంశాలపై చర్చ!
Also Read
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈ దాడి ఘటన బాధాకరం.. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. చిల్లర వేషాలు వేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలపై దృష్టి సారించాలి.. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు గతంలోనే ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!