CPI Ramakrishna: ఏపీ జలవనరుల శాఖ మంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వినతి..
- ఏపీ జలవనరుల శాఖ మంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వినతి..
- తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేసి..
- హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి.. పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలి: సీపీఐ రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి చేశారు. ఇక, తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు తాగిన చర్యలు చేపట్టాలన్నారు. తుంగభద్ర డ్యాం ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 32 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా.. కేవలం 13 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి.. అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయని రామకృష్ణ చెప్పారు.
Read Also: Devi Sri Prasad: సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన దేవి శ్రీ ప్రసాద్.. ఎందుకంటే?
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
ఇక, నాలుగు వేల క్యూసెక్కుల నీటిని హెచ్ఎల్సీ ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు అని సీపీఐ రామకృష్ణ తెలిపారు. కాలువ లైనింగ్ పూర్తి కాకపోవడం వల్ల 1800 క్యూసెక్కుల మాత్రమే సరఫరా కొనసాగుతుందన్నారు. ఈ బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు కేటాయించి కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలి అని ఆయన కోరారు. శ్రీశైలం డ్యాం నిండుకుండలా ఉన్నా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు హంద్రీ-నీవా కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు అందడం లేదు.. గతంలో వైసీపీ, టీడీపీలు రెండూ హంద్రీ-నీవా కెనాల్ సామర్ధ్యాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి.. నెరవేర్చలేదన్నారు. ఈ బడ్జెట్లో ఈ కెనాల్ ను రెండింతలు చేసి.. పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలని సీపీఐ రామకృష్ణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!