CM Chandrababu: ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం..
- విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించాం..
- రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేము..
- ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించామని తెలిపారు. దీంతో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేమన్నారు. అయితే, రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు పెద్ద ఎత్తున తమ భూములను ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఇక, అమరావతి రాజధానిలో తొలి భవనం ప్రారంభమైంది.. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. కానీ, భూములు ఇచ్చిన నేరానికి రైతులను గత ప్రభుత్వం నానా హింసలు పెట్టిందని ఆరోపించారు. రాజధాని ఒక ఏడారి, ఒక స్మశానం అని గత ప్రభుత్వంలోని నేతలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఇక, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?