CM Chandrababu: ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం..
- విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించాం..
- రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేము..
- ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించామని తెలిపారు. దీంతో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేమన్నారు. అయితే, రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు పెద్ద ఎత్తున తమ భూములను ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!
Also Read
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
- YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
- CM Chandrababu : రెండేళ్ల పాలన.. చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డ్ రెడీ!
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
ఇక, అమరావతి రాజధానిలో తొలి భవనం ప్రారంభమైంది.. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. కానీ, భూములు ఇచ్చిన నేరానికి రైతులను గత ప్రభుత్వం నానా హింసలు పెట్టిందని ఆరోపించారు. రాజధాని ఒక ఏడారి, ఒక స్మశానం అని గత ప్రభుత్వంలోని నేతలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఇక, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
-
Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!