CM Chandrababu: ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం..
- విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించాం..
- రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేము..
- ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా గుర్తించామని తెలిపారు. దీంతో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మించాలని ఆనాడే నిర్ణయించామని పేర్కొన్నారు. కాగా, రాజధాని కట్టాలంటే ల్యాండ్ కావాలి.. ఆకాశంలో రాజధాని కట్టలేమన్నారు. అయితే, రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు పెద్ద ఎత్తున తమ భూములను ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇక, అమరావతి రాజధానిలో తొలి భవనం ప్రారంభమైంది.. ఇది ఆరంభం మాత్రమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు.. కానీ, భూములు ఇచ్చిన నేరానికి రైతులను గత ప్రభుత్వం నానా హింసలు పెట్టిందని ఆరోపించారు. రాజధాని ఒక ఏడారి, ఒక స్మశానం అని గత ప్రభుత్వంలోని నేతలు మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఇక, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!