CM Chandrababu: దావోస్ టూర్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు.. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ..
- సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం..
- గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం..
- దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్న సీఎం చంద్రబాబు..
- ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు..
- ఏఐ.. డీప్ టెక్కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు.. దేశానికి మోడల్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు.. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో భవిష్యత్ లో తెలుగు వారుంటారు.. గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను త్వరలో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం.. దీనికి సంబంధించి మేనేజ్ మెంట్ కంపెనీ ఉంటుందన్నారు.. అందరు పారిశ్రామిక వేత్తలు జీఎల్సీలో ఉంటారు… సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యం.. కార్పోరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో సవాళ్లు ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Bhatti Vikramarka: రేపు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తాం..
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
థింక్ గ్లోబల్.. యాక్ట్ గ్లోబల్గా చెంబుతున్నాం.. విజయవాడలో కూర్చుని ప్రపంచం అంతా పని చేస్కోవచ్చు అన్నారు చంద్రబాబు.. ఒకప్పుడు దావోస్ వెళ్తే అప్పట్లో సీఎం ఎస్ఎం కృష్ణ వచ్చేవారు. ఒకప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేస్తున్నారని బిల్ గేట్స్ చెప్పారని తెలిపారు. నాలుగోసారి సీఎం అయ్యాక కొత్త బ్రాండ్ ప్రమోట్ చేయాల్సి వస్తోంది.. దావోస్ లో మొత్తం 27 సమావేశాలు.. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.. కంట్రీ స్ట్రేటిజిక్ డైలాగ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నాం… ఇప్పుడు ఏఐ డీప్ టెక్నలజీ వచ్చాయి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇండియాలో గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ.. గ్రీన్ హైడ్రోజన్ బాగా ఉంటాయి. నాతో పాటు మంత్రులు లోకేష్, భరత్ 27 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.. హైదరాబాద్ లో నా మొదటి ప్రయత్నం హైటెక్ సిటీ.. ఐటి అంటే ఇప్పుడు సైబరాబాద్ ఒక నగరం అయ్యింది.. 1995 ఐటీ.. 2025 ఏఐ.. ఇదే జర్నీ చేస్తున్నాం.. ప్రపంచం అంతా తిరిగి ఐటి పరిశ్రమలు తీసుకు వచ్చాం.. హై స్కూల్ లేని జిల్లాలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిపారు ఏపీ సీఎం..
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!