CM Chandrababu: దావోస్ టూర్ వివరాలు వెల్లడించిన చంద్రబాబు.. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ..
- సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం..
- గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం..
- దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్న సీఎం చంద్రబాబు..
- ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు..
- ఏఐ.. డీప్ టెక్కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సామాన్య మానవుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు సీఎం చంద్రబాబు.. గ్రోత్ రేట్ పెరిగితేనె అభివృద్ధి సాధ్యం అన్నారు.. దావోస్ పర్యటన పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కొత్త గా చేయాలన్నారు. ఏఐ.. డీప్ టెక్కు సంబంధించి బిల్ గేట్స్ తో చర్చ జరిగింది అన్నారు చంద్రబాబు.. మిలింద గేట్ ఫౌండేషన్ తో హెల్త్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేద్దామని బిల్ గేట్స్ చెప్పారన్నారు చంద్రబాబు.. దేశానికి మోడల్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నారు.. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో భవిష్యత్ లో తెలుగు వారుంటారు.. గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను త్వరలో సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం.. దీనికి సంబంధించి మేనేజ్ మెంట్ కంపెనీ ఉంటుందన్నారు.. అందరు పారిశ్రామిక వేత్తలు జీఎల్సీలో ఉంటారు… సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యం.. కార్పోరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో సవాళ్లు ఎదుర్కొనే విధంగా తయారు చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.
Read Also: Bhatti Vikramarka: రేపు పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తాం..
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
థింక్ గ్లోబల్.. యాక్ట్ గ్లోబల్గా చెంబుతున్నాం.. విజయవాడలో కూర్చుని ప్రపంచం అంతా పని చేస్కోవచ్చు అన్నారు చంద్రబాబు.. ఒకప్పుడు దావోస్ వెళ్తే అప్పట్లో సీఎం ఎస్ఎం కృష్ణ వచ్చేవారు. ఒకప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేస్తున్నారని బిల్ గేట్స్ చెప్పారని తెలిపారు. నాలుగోసారి సీఎం అయ్యాక కొత్త బ్రాండ్ ప్రమోట్ చేయాల్సి వస్తోంది.. దావోస్ లో మొత్తం 27 సమావేశాలు.. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.. కంట్రీ స్ట్రేటిజిక్ డైలాగ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నాం… ఇప్పుడు ఏఐ డీప్ టెక్నలజీ వచ్చాయి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇండియాలో గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ.. గ్రీన్ హైడ్రోజన్ బాగా ఉంటాయి. నాతో పాటు మంత్రులు లోకేష్, భరత్ 27 సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.. హైదరాబాద్ లో నా మొదటి ప్రయత్నం హైటెక్ సిటీ.. ఐటి అంటే ఇప్పుడు సైబరాబాద్ ఒక నగరం అయ్యింది.. 1995 ఐటీ.. 2025 ఏఐ.. ఇదే జర్నీ చేస్తున్నాం.. ప్రపంచం అంతా తిరిగి ఐటి పరిశ్రమలు తీసుకు వచ్చాం.. హై స్కూల్ లేని జిల్లాలో 200 ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారని తెలిపారు ఏపీ సీఎం..
తాజావార్తలు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..