మహా అసెంబ్లీలో 50 మందికి కరోనా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. కరోనా, ఒమిక్రాన్ నిబంధనలను పాటిస్తూ డిసెంబర్ 22 నుంచి 28 వరకు మొత్తం 5 రోజులపాటు సమావేశాలను నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నాగపూర్లో నిర్వహించాల్సి ఉన్నా, ఒమిక్రాన్ కారణంగా ఈ సమావేశాలను ముంబైలోనే నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సమయంలో 50 మంది కరోనా బారిన పడినట్టు మహా ఉప ముఖ్యమంత్రి పవార్ తెలిపారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్, మరో మంత్రి కేసీ పాడ్వికి కూడా కరోనా బారిన పడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయాల్లో విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ కీలకంగా వ్యవహరించారు.
Read: ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం… లీటర్ పెట్రోల్పై రూ. 25 తగ్గింపు…
Also Read
విద్యాశాఖ మంత్రికి కరోనా సోకడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సోకిన 50 మంది ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరి కాంటాక్ట్ను ట్రేస్ చేస్తున్నారు. గతంలో ఒకసారి మంత్రి వర్షా గైక్వాడ్కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని, తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మహారాష్ట్రలోనే కేసులు అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో నైట్ కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!