ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్… ఆర్ఆర్ టార్గెట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ ఓపెనర్లు నిరాశ పరిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్(43), పంత్(24) అర్ధశతక భాగసౌమ్యంతో ఇన్నింగ్స్ ను చక్కదిదే ప్రయత్నం చేసారు. కానీ పంత్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హెట్మైర్(28) చేసాడు. ఇక చివర్లో అక్షర్ పటేల్ 7 బంతుల్లో 12 పరుగులు చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఆర్ఆర్ 155 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే మళ్ళీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లగా… రాజస్థాన్ గెలిస్తే 4వ స్థానంలోకి రానుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
Also Read
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..