ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్లో ఉందని, అక్కడ స్వతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ వంటి వేడుకలు మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఉందని, ఇతర వేడుకలకు అనుమతి లేదని ముంబై కార్పోరేషన్ తిరస్కరించింది.
Read: పిల్లలు పుట్టరని ఆ ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదట…!!
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
దీంతో షాకైన కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసును దాఖలు చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను శివాజీ పార్క్లో నిర్వహించే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరింది. కేసులు ఫైల్ చేసిన వెంటనే నేతలు ఆ కేసులు వాపస్ తీసుకున్నారు. ఎందుకు వాపస్ తీసుకున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈనెల 28 న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా సోనియా గాంధీ, పార్టీ కీలక, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. భారీ స్థాయిలో సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సభపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?