Congress: రెండో రోజు కాంగ్రెస్ ఆందోళన.. నల్ల దుస్తులు ధరించి నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై అనర్హాత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ సీనియర్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్గాంధీపై పార్లమెంట్కు అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆదివారం రాజ్ఘాట్లో జరిగిన నిరసన తర్వాత ఈరోజు వరుసగా రెండో రోజు ఆందోళన వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ సీనియర్ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.
Also Read: NTR 30: ఎన్టీఆర్ తో మొదలయ్యింది… ఎన్టీఆర్ తోనే ముగుస్తుందా?
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
అంతకుముందు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే కార్యాలయంలో తృణమూల్ నేషనల్ కాంగ్రెస్తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు సమావేశమై పార్లమెంటు సమావేశానికి ముందు తమ వ్యూహంపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ఒకే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ టీఎంసీ ఇప్పటివరకు కాంగ్రెస్ నిరసనలకు దూరంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంట్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. లోక్సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
Also Read:వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!
ఆదివారం రాజ్ ఘాట్ వద్ద జరిగిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో కాంగ్రెస్ సీనియర్ నేతలు పి చిదంబరం, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం నాడు బిజెపి ద్వంద్వ ప్రమాణాలపై తీవ్రంగా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!