What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి
- వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ.
నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు.
వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి గాయాలు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి. రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన. నేడు తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,480 లుగా ఉండగా..22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.93,040 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,14,000 లుగా ఉంది.
నంద్యాల: నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్న సీఎం.
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్.
HYD: సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, అధికారులు.
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై మాట్లాడే అవకాశం.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. తాడేపల్లి డీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు. నేడు డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!