What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి
- వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ.
నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు.
వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి గాయాలు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి. రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన. నేడు తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,480 లుగా ఉండగా..22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.93,040 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,14,000 లుగా ఉంది.
నంద్యాల: నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్న సీఎం.
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్.
HYD: సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, అధికారులు.
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై మాట్లాడే అవకాశం.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. తాడేపల్లి డీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు. నేడు డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!