What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి
- వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ.
నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు.
వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి గాయాలు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతన్న ద్రోణి. రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచన. నేడు తెలంగాణలోని 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కురిసే అవకాశం. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు.
హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,480 లుగా ఉండగా..22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.93,040 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,14,000 లుగా ఉంది.
నంద్యాల: నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్న సీఎం. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్న సీఎం.
ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు ప్రధాని మోదీని సీఎం రేవంత్ కలిసే అవకాశం. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్.
HYD: సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష. సమీక్షకు హాజరుకానున్న మంత్రులు, అధికారులు.
నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్మీట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై మాట్లాడే అవకాశం.
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. తాడేపల్లి డీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపు. నేడు డీఎంఏ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్.
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!