Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 12 08 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :September 12, 2025 , 7:32 am
By Gogikar Sai Krishna
  • నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం
  • నిండుకుండలా జంట జలాశయాలు
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం
  • వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం. కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్‌, ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు.

విశాఖ: ఏపీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా కొనసాగిన సిట్ తనిఖీలు.. నరెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ముగిసిన సోదాలు. నిన్న ఉదయం 11 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కొనసాగిన సిట్ విచారణ.. హార్బర్ పార్క్ ఏరియాలోని వెర్టిలైన్, గ్రీన్ ఫ్యూయల్ సంస్థల కార్యాలయాల నుంచి హార్డ్ డిస్క్ లు, కీలక ఫైళ్లను ప్యాక్ చేసి విజయవాడ తరలించిన సిట్ బృందం..

భీమవరం: నేడు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్‌ మాధవ్ భీమవరంలో సారథ్యం పర్యటన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొంటారు.

విజయవాడ: పాత రాజరాజేశ్వరి పేటలో పెరుగుతున్న డయేరియా కేసులు. ఇప్పటివరకు 100 దాటిన డయేరియా బాధితుల సంఖ్య. నిన్న రాత్రి మెడికల్‌ క్యాంప్‌లో 30 మంది చికిత్స. మరికొందరు వైద్యానికి ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తున్న బాధితులు. ఇప్పటికే పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరా నిలిపివేత.

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయాయి.వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,312 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 27,728 మంది భక్తులు. హుండీ ఆదాయం 3.81 కోట్లు.

తిరుపతి: నగరంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన. హోటల్ తాజ్ లో రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్” కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మెదక్ లో 19.8, రాజీపల్లి 15.9, కొల్చారంలో 9.9, పాతుర్ లో 9 సెంటిమీటర్ల అతి భారీ వర్షాలు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట 16.4, నంగునూరు 13.6, చేర్యాలలో 11.7 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదు.

నిండుకుండలా జంట జలాశయాలు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరో సారి నిండిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్.. వికారాబాద్, తాండూర్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద పోతేత్తిన ఇన్ ఫ్లో.. వరద ఉదృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా.. ప్రస్థాత నీటి మట్టం 1789.30.. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా.. 1763.15 కు చేరిన నీటి మట్టం..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం. నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు. 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్‌. తెలంగాణకు నాలుగు రోజలపాటు వర్ష సూచనన. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, నల్లొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలో అక్కడకక్కడా భారీ వర్షాలు పడే అవకాశం.

వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. పురాతన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, కాజ్‌వేలు, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇరిగేషన్‌ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • telangana news
  • telugu news
  • today programs
  • Top News

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions