V.Hanumantha Rao : పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమయ్యింది
ప్రజల సెంటిమెంటుతో గెలిచిన కేసీఆర్ గెలిచిన తరువాత టీఆర్ఎస్ అని ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమయ్యింది అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అన్నారు. మర్యాద పూర్వకంగా బాగ్ అంబర్ పేట్లోని వి.హనుమంతరావు ను ఆయన నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసాడు. ఎంతో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి సోనియా గాంధీ చెలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.
Also Read : Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!
Also Read
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అలాంటి కాంగ్రెస్ కు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత పొంగులేటి మొదటి సారిగా నన్ను కలిసి నందుకు సంతోషంగా ఉంది అన్నారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసి కాంగ్రెస్ ను అధికారం లోని తెస్తామని అన్నారు. పార్టీలో అందరితో కలిసి పనిచేయాలనే ఆలోచనతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని, ఆయనకు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషమన్నారు వీహెచ్.
Also Read : RPF Police Beats Child: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిపై పోలీసుల దాడి..
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మరిచారని, అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను విడిచి కాంగ్రెస్ లో చేరారని ఆయన వెల్లడించారు. పార్టీలో నా పూర్తి మద్దతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఉంటుందని స్పష్టం చేశారు వీహెచ్. రాష్ట్రంలో మార్పు ఖాయమని, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లతామని వీహెచ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో