Big Breaking: ఎమ్మెల్యేల ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS High Court: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్లకు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశం. రూ.3లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు. ముగ్గురూ మూడు రూ. 2 లక్షలు మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తు సమర్పించాలి. ముగ్గురి పాస్పోర్టులను పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని ఆదేశించింది.
Read also: Vishwak Sen: ఒక్క ట్రైలర్ లో ఇన్ని ట్విస్ట్ లు ఏంటి బ్రో?
Also Read
మరోవైపు కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ నిరాకరించాలని కోర్టును కోరారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముగ్గురికి బెయిల్ వచ్చినా ఈరోజు సింహయాజీ మాత్రమే బయటకు రానున్నారు. రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పీఎస్లో ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో వీరిద్దరూ రిమాండ్లో ఉన్నారు. దీంతో ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
Read also: Crime News: లోన్ యాప్ వేధింపులు.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!