Big Breaking: దేశంలోని ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ అట్లాస్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం విచారణ జరుపుతోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Minister Ponguleti: ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాం.. అట్లాస్ సైకిల్ మాజీ…
Hardik Pandya Divorced : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. పరస్పర అంగీకారంతో తాను, నటాషా తమ 4 సంవత్సరాల సంబంధాన్ని ముగించుకున్నట్లు హార్దిక్ రాశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య విభేదాల గురించి నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే చివరకు ఈ విషయం నిజమని తేలింది. ఇకపోతే హార్దిక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు…
తమిళనాడులోని ప్రముఖ బాణాసంచా తయారీ పట్టణం శివకాశిలో గురువారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇక ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాణసంచా ఫ్యాక్టరీలోకి ముడిసరుకు లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు మగవారు, 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. Also Read: Tirumala Darshan: భక్తులకు అలర్ట్.. ఆగస్టు నెల…
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.