Hyderabad Alert: సాయంత్రం నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్.. కారణమిదే!
- సాయంత్రం హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్
- ఒకే సమయంలో చంద్రబాబు.. క్రికెటర్ సిరాజ్ ర్యాలీలు
- వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నగరంలో ఒకే సమయంలో రెండు అతి పెద్ద ర్యాలీలు జరగనున్నాయి. ఇందుకోసం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇది కూడా చదవండి: UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఇటీవలే టీ 20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకుంది. గురువారమే క్రికెటర్లు భారత్కు చేరుకున్నారు. టీమిండియాకు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ఇక ప్రపంచ కప్ సాధించడంలో భాగమైన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సాయంత్రం 5:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి నగరంలోకి భారీ ర్యాలీ నిర్వహించేందుకు క్రికెట్ అభిమానులు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Home Remedies: స్ట్రెచ్ మార్క్స్ను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..
మరోవైపు ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇలా రెండు ర్యాలీలు కూడా ఒకే సమయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్ జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్.. ధర ఎంతంటే?
చంద్రబాబు బేగంపేట విమానాశ్రాయం నుంచి జూబ్లీహిల్స్లోని పార్టీ కార్యాలయానికి.. అక్కడ నుంచి నివాసానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వాహనదారులకు ఇక్కట్లు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇక సిరాజ్ ర్యాలీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సాయంత్రం 6గంటలకు మొదలవుతుంది. రెండు ర్యాలీలు నగరంలోనే జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాహనదారులకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Nandikotkur: నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల బైబై..
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..