Telangana National Unity Vajrotsavam: శ్రీరామ్ పాటకు.. టీఆర్ఎస్ నేతల స్టెప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు.. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. పలు చోట్ల పటాకులు కాల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు.
Read also: 1,200 Gifts received by PM Modi to be Auctioned : ప్రధాని మోడీ బహుమతుల వేలం
Also Read
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి పరిదిలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సభకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి భారీ ర్యాలీగా ఎంఎల్ సి, ఎంఎల్ఎ ఆద్వర్యంలో వేలాదిమంది నాయకులు,కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సంస్క్రృతిక కార్యక్రమాలతో, అలరిస్తున్నారు సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్. వజ్రోత్సవాల్లో ఇండియన్ ఐడల్ శ్రీరామ్ మాయదారి మైసమ్మె మైసమా.. మనం మైసారం పోదమే మైసమ్మా అనే పాట పాడారు. ఆ పాటకి స్టేజ్ దద్దరిల్లింది. ప్రముఖ సింగర్ ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పాటకి ఎంఎల్ సి శంభీపూర్ రాజు, ఎంఎల్ఎ వివేకానంద, కార్పొరేటర్లు.. స్టేజ్ పై స్టెప్పులేసి అక్కడున్న వారందరిని ఉత్తేజపరిచారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?
తాజావార్తలు
-
CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
-
Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!