BC Reservations : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక వాదనలు
- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ వాయిదా
- సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ను పాటించలేదని పిటిషనర్లు
- రిజర్వేషన్ పెంపుపై శాస్త్రీయ ఆధారాలు లేవని వాదనలు
- GO 9పై న్యాయపరమైన ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations : బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాదులు చేసిన వాదనలు కీలకంగా నిలిచాయి. పిటిషనర్ న్యాయవాదులు వాదిస్తూ.. రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. “ట్రిపుల్ టెస్ట్” ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు.
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
ట్రిపుల్ టెస్ట్లో ప్రధాన అంశాలు:
- ఓబీసీ వెనుకబాటుతనంపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.
- ఆ కమిషన్ సమర్పించిన డేటా ఆధారంగా రిజర్వేషన్ శాతం నిర్ణయించాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల మొత్తం 50 శాతం మించకూడదు.
పిటిషనర్ న్యాయవాది మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు పరీక్షలలో ఏదీ పాటించలేదు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఎంపిరికల్ డేటా కూడా పూర్తిగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధం” అని వాదించారు. 2018లో అప్పటి ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును మరో పిటిషనర్ లాయర్ మయూర్ రెడ్డి ప్రస్తావించారు. “ఆ తీర్పులో కూడా ఇదే అంశం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం తిరిగి అదే తప్పును చేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. “గవర్నర్ వద్దకు బిల్ వెళ్లిన తర్వాత నెల రోజుల్లో చర్య తీసుకోవాలి. ఒకవేళ ఆలస్యం అయితే మూడు నెలల్లో కేబినెట్కు పంపి, అక్కడినుంచి తిరిగి గవర్నర్ ఆమోదించాలి. కానీ ఈ బిల్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఆ ప్రక్రియ పూర్తికాకముందే GO 9 జారీ చేశారు” అని చెప్పారు. హైకోర్టు ఈ వాదనలు విన్న అనంతరం విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.
Pakistan Terror Attack: పాకిస్తాన్ సైన్యంపై TTP దాడి.. ఇద్దరు అధికారులతో సహా 11 మంది మృతి..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!