Solar Pannel Scam: సోలార్ ప్యానల్స్ ఇప్పిస్తామంటూ రూ.కోట్లు స్వాహా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు మహిళా వ్యాపారివేతకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ ఇవ్వకపోవడంతో మహిళ వ్యాపారవేత్త పోలీసులు ఆశ్రయించారు. ఈ వరకు పోలీసులు సదర్ అకౌంట్ ని చెక్ చేయక అందులో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేయించారు.
Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళా వ్యాపారికి మాయమాటలు చెప్పి రూ.8.87 కోట్లు వసూలు చేశారు. సూరత్ చెందిన కంపెనీపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని రూ.4 కోట్లు పోలీసులు రికవరీ చేయగలరు. . హైదరాబాద్ చిన్న ప్రముఖ వ్యాపారవేత్త పి.శిరీష ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోలార్ ఆధారిత ప్రాజెక్టులకు సోలార్ ప్యానల్స్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తమకు రూ.9 కోట్ల విలువైన సౌరపలకల యూనిట్లు కావాలంటూ కొద్దినెలల క్రితం శిరీషను సంప్రదించారు. నగదును కూడా శిరీష బ్యాంకు ఖాతాలో జమ చేసింది.. సోలార్ ప్యానల్ సరఫరా చేస్తానని చెప్పిన సూర్యచంద్ర కంపెనీకి శిరీష నగదు మొత్తాన్ని బదిలీ చేసింది.
Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సూరత్లోని సిద్ధివినాయక సోలార్ కంపెనీ యజమాని ఐలేష్షాను సంప్రదించారు. నెలరోజుల్లో నాణ్యమైన సోలార్ ప్యానల్స్ యూనిట్లు చెన్నైకి సరఫరా చేస్తానంటూ చెప్పాడు. దీంతో శిరీష రూ.8.87 కోట్లు సిద్ధివినాయక సోలార్ కంపెనీకి నగదు బదిలీ చేసింది. మూడునెలలైనా సోలార్ ప్యానల్స్ పంపకపోవడంతో శిరీష కు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతకు స్పందించకపోవడంతో శిరీషకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ పేరుతో తనను మోసం చేశారని సెంట్రల్క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్తంభింపజేశారు.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!