దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా? రాడా? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో వర్మ పై…
Former MLA Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మోకిలలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు.
Anchor Shyamala: ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల.. రెండున్నర గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. ఇక, విచారణ అనంతరం శ్యామల మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాట్లాడటం సమంజసం కాదు అని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాను.. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరు.. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్లకు పాల్పడటం తప్పు అని ఆమె తెలిపారు. Read Also: Local Body…
Anchor Shyamal: బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామలపై కేసు నమోదు అయింది. దీంతో ఈ రోజు(మార్చ్ 24) పంజాగుట్ట పీఎస్ లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయింది.
Acid Attack: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోని సెంటర్ పాయింట్లోని ఓ రెస్టారెంట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ తన మాజీ ప్రేమికుడిపై యాసిడ్ పోసింది. తన మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసి.. 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి కేకలు వేసింది. ఈ ఘటనలో అనేక అంశాలున్నాయని, విచారణ తర్వాతే చర్చిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మహిళను వర్ష, యువకుడిని వివేక్గా పోలీసులు గుర్తించారు. Sabarimala: వారికి మాత్రమే శబరిమల…
విజయవాడలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకున్నా నేపథ్యంలో రాళ్ళ దాడి కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేసారు పోలీసులు. రోడ్ షోలో జగన్ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు వచ్చిన భారీ జన సందోహంలో ఎవరో గుర్తుతెలియని ఆగంతకులు జగన్ వాహనం వైపు రాళ్లు వేశారు. ఆగంతకుడు విసిరాయి సీఎం జగన్ నదుటిపైన, అలాగే ఎడమ కంటి కింద గాయమైంది. Also Read: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్..…
ఈ మధ్యకాలంలో యువత డబ్బు సంపాదించడానికి అనేక వక్రమార్గాలలో నడుస్తున్నారు. అలా వెళ్ళినవారు వారి సమయంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపద్యంలో యువతకు అనేక రకాల బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లాంటివి అందుబాటులోకి రావడంతో యువత వాటికి ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also read: Jr NTR’s…
అయోధ్యనగరంలోని రామ మందిరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మంగళవారం నాడు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న ప్రొఫెషనల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ పై అనుమానాస్పద స్థితిలో కాల్పులు జరిగాయి. అతని ఛాతికి బుల్లెట్టు తగలడంతో ఆయనను చికిత్స కొరకు లక్నోలోని ట్రామా సెంటర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. Also read: Costly Cow:…
మనం ఎవరికైనా మంచిని ఆశిస్తే సహాయం చేస్తే.. వారు తిరిగి ఆ మంచి సహాయాన్నిచేయకపోగా కీడును చేసే రోజులివి. ఓ మహిళ వృద్ధురాలు దగ్గర తీసుకున్న బాకిని తీర్చకపోగా ఆవిడను హత్య చేశారు కిరాతకులు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఓబులమ్మను అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఆయన కుటుంబ సభ్యులు దారుణంగా హత మార్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.. Also Read: Pragya Jaiswal : అదిరిపోయే లుక్…