Solar Pannel Scam: సోలార్ ప్యానల్స్ ఇప్పిస్తామంటూ రూ.కోట్లు స్వాహా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు మహిళా వ్యాపారివేతకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ ఇవ్వకపోవడంతో మహిళ వ్యాపారవేత్త పోలీసులు ఆశ్రయించారు. ఈ వరకు పోలీసులు సదర్ అకౌంట్ ని చెక్ చేయక అందులో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేయించారు.
Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
Also Read
సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళా వ్యాపారికి మాయమాటలు చెప్పి రూ.8.87 కోట్లు వసూలు చేశారు. సూరత్ చెందిన కంపెనీపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని రూ.4 కోట్లు పోలీసులు రికవరీ చేయగలరు. . హైదరాబాద్ చిన్న ప్రముఖ వ్యాపారవేత్త పి.శిరీష ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోలార్ ఆధారిత ప్రాజెక్టులకు సోలార్ ప్యానల్స్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తమకు రూ.9 కోట్ల విలువైన సౌరపలకల యూనిట్లు కావాలంటూ కొద్దినెలల క్రితం శిరీషను సంప్రదించారు. నగదును కూడా శిరీష బ్యాంకు ఖాతాలో జమ చేసింది.. సోలార్ ప్యానల్ సరఫరా చేస్తానని చెప్పిన సూర్యచంద్ర కంపెనీకి శిరీష నగదు మొత్తాన్ని బదిలీ చేసింది.
Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సూరత్లోని సిద్ధివినాయక సోలార్ కంపెనీ యజమాని ఐలేష్షాను సంప్రదించారు. నెలరోజుల్లో నాణ్యమైన సోలార్ ప్యానల్స్ యూనిట్లు చెన్నైకి సరఫరా చేస్తానంటూ చెప్పాడు. దీంతో శిరీష రూ.8.87 కోట్లు సిద్ధివినాయక సోలార్ కంపెనీకి నగదు బదిలీ చేసింది. మూడునెలలైనా సోలార్ ప్యానల్స్ పంపకపోవడంతో శిరీష కు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతకు స్పందించకపోవడంతో శిరీషకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ పేరుతో తనను మోసం చేశారని సెంట్రల్క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్తంభింపజేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!