Solar Pannel Scam: సోలార్ ప్యానల్స్ ఇప్పిస్తామంటూ రూ.కోట్లు స్వాహా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solar Pannel Scam in hyderabad: సోలార్ ప్యానల్స్ ఇస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్ బిజినెస్ మంచి లాభాల బాట పట్టిస్తుంది .సోలార్ ప్యానల్స్ సంబంధించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామని చెప్పి హైదరాబాద్ చెందిన మహిళ వ్యాపారవేత్త నుంచి 8.89 కోట్ల రూపాయలను వసూలు చేశారు. డబ్బులు కట్టిన తర్వాత కూడా ఫైనల్స్ సరఫరా చేయకూడదు మహిళా వ్యాపారివేతకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ ఇవ్వకపోవడంతో మహిళ వ్యాపారవేత్త పోలీసులు ఆశ్రయించారు. ఈ వరకు పోలీసులు సదర్ అకౌంట్ ని చెక్ చేయక అందులో నాలుగు కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే నాలుగు కోట్ల రూపాయలను అధికారులు ఫ్రీజ్ చేయించారు.
Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ మహిళా వ్యాపారికి మాయమాటలు చెప్పి రూ.8.87 కోట్లు వసూలు చేశారు. సూరత్ చెందిన కంపెనీపై హైదరాబాద్ సెంట్రల్క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని రూ.4 కోట్లు పోలీసులు రికవరీ చేయగలరు. . హైదరాబాద్ చిన్న ప్రముఖ వ్యాపారవేత్త పి.శిరీష ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సోలార్ ఆధారిత ప్రాజెక్టులకు సోలార్ ప్యానల్స్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తమకు రూ.9 కోట్ల విలువైన సౌరపలకల యూనిట్లు కావాలంటూ కొద్దినెలల క్రితం శిరీషను సంప్రదించారు. నగదును కూడా శిరీష బ్యాంకు ఖాతాలో జమ చేసింది.. సోలార్ ప్యానల్ సరఫరా చేస్తానని చెప్పిన సూర్యచంద్ర కంపెనీకి శిరీష నగదు మొత్తాన్ని బదిలీ చేసింది.
Read Also: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సూరత్లోని సిద్ధివినాయక సోలార్ కంపెనీ యజమాని ఐలేష్షాను సంప్రదించారు. నెలరోజుల్లో నాణ్యమైన సోలార్ ప్యానల్స్ యూనిట్లు చెన్నైకి సరఫరా చేస్తానంటూ చెప్పాడు. దీంతో శిరీష రూ.8.87 కోట్లు సిద్ధివినాయక సోలార్ కంపెనీకి నగదు బదిలీ చేసింది. మూడునెలలైనా సోలార్ ప్యానల్స్ పంపకపోవడంతో శిరీష కు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంతకు స్పందించకపోవడంతో శిరీషకు అనుమానం వచ్చింది. సోలార్ ప్యానల్స్ పేరుతో తనను మోసం చేశారని సెంట్రల్క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న నాలుగు కోట్ల రూపాయలను అధికారులు స్తంభింపజేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!