Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్ రీ కన్స్ట్రక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishali Kidnapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం నవీన్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ తర్వాత నవీన్ రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలను కోరుతున్నారు. నిన్న శనివారం ఉదయం జైలు నుండి ఆదిభట్ల పీ.ఎస్.కు నవీన్ రెడ్డి నీ పోలీస్ లు తరలించారు.
Read also: Tollywood: టాలీవుడ్ లో వరుస విషాదాలు.. నలుగురు దిగ్గజ నటులు కన్నుమూత
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హస్తినాపురం మిస్టర్ టీ పాయింట్ నుండి మన్నే గూడ లోని వైశాలి ఇంటి వరకు నవీన్ రెడ్డి చేత ఆదిభట్ల పోలీస్ లు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. వైశాలి ఇంటి పై దాడికి ముందు ఏం జరిగింది అన్నది పోలీస్ ల ముందు విచారణలో ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వైశాలి ఇంటి ముందు వున్న షెడ్ లో రిపేర్ చేయాలంటూ మిస్టర్ టీ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టీ అందరినీ పిలిపించుకున్నట్లు నవీన్ రెడ్డి తెలిపాడు.. వైశాలిని కిడ్నాప్ చేశాక… కార్ లో వైశాలి పై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు కస్టడీ విచారణ లో నిందితుడు నవీన్ రెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ కిడ్నాప్ తరువాత హై వే లో వెళ్లిన రూట్ ను.. ఆదిభట్ల పోలీస్ లు.. రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు.
Read also: Fake Swamiji: ఓర్నీ.. ఏంది సామీ ఇదీ.. విగ్రహాలను కొట్టేసింది నువ్వేనా!
కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆదిభట్ల పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.
Bandi Sanjay: అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?