Naini Rajender Reddy: ప్రజలను మభ్య పెట్టడానికే.. మేడిగడ్డకు వెళ్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naini Rajender Reddy: ప్రజలను మభ్య పెట్టడానికి మేడిగడ్డకు వెళ్తున్నారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, రాజుల కాలంలో కూడా జరగలేదని అన్నారు. సిగ్గు శరం లజ్జ లేకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఎంజీఎంలో బ్రతికున్న మనుషులను ఎలుకల కొరకు తింటుంటే కూడా స్పందించని వీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని మంపడ్డారు. ప్రజలను మభ్య పెట్టడానికి మేడిగడ్డకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అవినీతి అరాచకాలన్ని మాకాడ ఉన్నాయి, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Read also: Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
హాస్పిటల్ పేరు చెప్పి 800 కోట్లు ఎత్తుకపోయిన దొంగల ముఠా మీదన్నారు. అవినీతికి స్పెషలిస్ట్ మాన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు సిగ్గు శరం ఉంటే రాజకీయాలనుంచి తప్పుకోవాలి, పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారంటే పారిపోయిన ఎదవలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాళాలు, చెరువులు, కుంటలు కబ్జా చేశారు మీరు.. ఆ లెక్కలన్నీ బయటికి తీస్తున్నామన్నారు. 15 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో వినయ్ భాస్కర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. మీ పార్టీ క్యాంప్ ఆఫీస్ ని అక్కడ నుంచి తొలగించాలన్నారు. దానివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
Read also: Adilabad Traffic: మోడీ పర్యటన.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ ఇంచార్జి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు ఆరు గ్యారంటీలు కాకుండా ఇంకా చాలా ఇచ్చామన్నారు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం చాలా అవసరమే అన్నారు. దేశం నుంచి ద్వేషం పోవాలంటే మోడీ పోవాలన్నారు. 10 సంవత్సరాల మీ పాలనలాలో ప్రజలు కోల్పోయింది చాలన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mallu Bhatti Vikramarka: మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్లనే డ్రైనేజీగా మార్చారు..!
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!