Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. అమలులో తెచ్చిన నోట్లు మళ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2000 నోట్ల రద్దుతో దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పెట్టుబడిదారుల రహస్య ఎజెండాలో భాగమే రద్దు అని విమర్శించారు. రూ.2000 నోట్లను రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ఎందుకు చేశారో తెలియదన్న ఆయన.. ఎంత నల్లధనం వెలికితీశారో తెలియదన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాదని, కొద్ది మంది కోసమేనని అన్నారు.
Read also: AC Side Effects: ఎండ ఎక్కువగా ఉందని ఏసీలో కూర్చుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
మోడీ మత విశ్వాసాలకు అతీతంగా ప్రజలను పేదరికంలో ఉంచే భూస్వామ్య భావజాలంలో నోట్ల రద్దు ఒక భాగమని మంత్రి మండిపడ్డారు. నోట్ల రద్దుతో లాభం ఉంటే ప్రచారం ఎందుకు లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో లేకుంటే గగ్గోలు పెట్టిన ఆర్థికమంత్రి మరి ఇప్పుడు రూ.2వేల నోట్లు రద్దుపై ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆర్థికమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పతనం వెనుక దాగి ఉన్న రహస్యం ఎజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విజృంభణ ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నాటకలో తాము లేకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!