KCR Bus Yatra: నేడు ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ బస్సుయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Bus Yatra: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను అధిక శాతం కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు… బస్సుయాత్రలు చేస్తూ జనంలోకి చేరారు. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని కేసీఆర్ అన్నారు.
Read also: The Raja Saab :రాజసాబ్ లో స్పెషల్ సాంగ్..ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ హంగామా..
Also Read
- Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని… కేసీఆర్ పాలన బాగుందని… ప్రజలు కూడా గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దీంతో కేసీఆర్ ఎక్కడ సభ నిర్వహించి బస్సుయాత్ర నిర్వహించారో… జనం భారీగా తరలివస్తున్నారని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది.
Read also: Patanjali : బాబా రామ్దేవ్ తప్పుడు ప్రకటనల కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
బస్సు యాత్ర నేపథ్యంలో 12 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగుస్తుంది. ఈ పర్యటనలో కేసీఆర్ రోడ్ షోలకే పరిమితం కాకుండా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతారు. ఉదయం రైతులు, మహిళలు, యువకులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలతో ప్రత్యేక సమావేశాలకు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతామన్నారు.
Read also: Pakistan: భారత్ అగ్రరాజ్యంగా మారుతుంటే.. మేము అడుక్కుంటున్నాం..
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. 23 ఏళ్లలో ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా వందలాది బహిరంగ సభలు, వేల సభలు, రోడ్ షోలతో రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కరీంనగర్ మరియు చేవెళ్ల. నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో పొలంబాట పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు.
Glass Symbol Tension: ఇండిపెండెంట్లకు ‘గాజు గ్లాసు’ సింబల్.. కూటమి నేతలకు కునుకు కరువు..!
తాజావార్తలు
-
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
-
Ind Vs Ned: పసికూన నెదర్లాండ్పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
-
Annamalai: తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
-
High-Protein Moong Dal Sandwich Recipe: ప్రోటీన్ పవర్తో పెసరపప్పు శాండ్విచ్.. రుచి, ఆరోగ్యం రెండూ ఒకే వంటకంలో
-
Samantha: హీరో మాత్రమే కాదు.. ఆయనొక రియల్ లీడర్!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!