Jubilee Hills Nominations : ఈరోజు ఒక్కరోజే 31 మంది నామినేషన్లు
- ఒక్కరోజే 31 మంది నామినేషన్లు
- పెరుగుతున్న పోటీ ఉత్సాహం
- BRS తరఫున విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్
- బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున భార్య హరిత నామినేషన్
- నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం. భారత రాష్ట్ర సమితి (BRS) తరఫున పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన అభ్యర్థి తరపున నామినేషన్ వేసిన ఆయన, పార్టీ తరఫున అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. మరోవైపు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య హరిత నామినేషన్ దాఖలు చేశారు. దీపక్ రెడ్డి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ వర్గాలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ సారి రేసులో ఉన్నారు. చివరి రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నామినేషన్ల స్వీకరణ ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. రేపు (ఆదివారం) సెలవు, ఎల్లుండి (సోమవారం) దీపావళి పండుగ కారణంగా.. మంగళవారం రోజే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే చివరి అవకాశం. ఈ నేపథ్యంలో చివరి రోజు భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలను ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య అధికం కావడంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!