CM Revanth Reddy: తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం..
- ఒక్కో అడుగు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూన్నాళ్ళ ముచ్చటే అన్నారు.. మూడు నెలల తర్వాత.. కలిసి పని చేయలేరు అన్నారు.. ఆ తర్వాత పథకాలు అమలు ఎక్కడ చేస్తారని విమర్శలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… తెలంగాణ రోల్ మోడల్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం.. రైతాంగానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మనది.. గోతి కాడ నక్కలా చూశారు కొందరు.. రైతు భరోసా వేయరు అనుకున్నారు.. కానీ, 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.. రైతు రాజ్యం ఎవరు తెచ్చారని చర్చ పెడదాం.. ఢిల్లీలో మోడీ వస్తాడా.. గల్లీలో కేడీ వస్తాడా చూద్దాం.. నేను మా కార్యకర్తలతో వస్తాను అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
అయితే, పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బట్టలూడదీసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లకు ఇచ్చే సరుకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు.. కానీ, మనం అధికారంలోకి వచ్చాకా మహిళా సంఘాలకు సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ఇచ్చామని తెలిపారు. ఒక్కో అడుడు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!