CM Revanth Reddy: తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- తెలంగాణలో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొట్టాం..
- ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం..
- ఒక్కో అడుగు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూన్నాళ్ళ ముచ్చటే అన్నారు.. మూడు నెలల తర్వాత.. కలిసి పని చేయలేరు అన్నారు.. ఆ తర్వాత పథకాలు అమలు ఎక్కడ చేస్తారని విమర్శలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ… తెలంగాణ రోల్ మోడల్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నాం.. రైతాంగానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మనది.. గోతి కాడ నక్కలా చూశారు కొందరు.. రైతు భరోసా వేయరు అనుకున్నారు.. కానీ, 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.. రైతు రాజ్యం ఎవరు తెచ్చారని చర్చ పెడదాం.. ఢిల్లీలో మోడీ వస్తాడా.. గల్లీలో కేడీ వస్తాడా చూద్దాం.. నేను మా కార్యకర్తలతో వస్తాను అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: IND vs ENG: ప్రతిఘటిస్తున్న ఇంగ్లాండ్.. మెరిసిన డీఎస్పీ సిరాజ్
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
అయితే, పేదల కోసం ఇందిరమ్మ పేరుతో క్యాంటీన్ పెడితే కొందరు దద్దమ్మలు ధర్నాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బట్టలూడదీసి కొడితే కానీ వాళ్లకు ఇందిరమ్మ గురించి తెలియదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లకు ఇచ్చే సరుకులు గతంలో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు.. కానీ, మనం అధికారంలోకి వచ్చాకా మహిళా సంఘాలకు సరుకుల పంపిణీ చేసే బాధ్యతను ఇచ్చామని తెలిపారు. ఒక్కో అడుడు వేసుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం.. ఈ 18 నెలల్లో.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!