వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలి : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… పేద ప్రజల కోసం మే, జూన్ మాసాలకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది. ప్రజల అవసరాల మేరకు అవసరమైతే పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తుంది. భాజపా అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు సేవా హి సంఘటన పేరుతో పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు చేశాయి. దేశ వ్యాప్తంగా మాస్కులు, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని భాజపా శ్రేణులు పంపిణీ చేశాయి. లాక్ డౌన్ ముగిసే వరకు కరోనా బాధిత కుటుంబాలు, పేదలకు ఉచితంగా యువ మోర్ఛా ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేస్తారు. తెలంగాణలోని 46 ఆసుపత్రులకు కేంద్రం పీఎంకేర్ నిధులతో 1,405 వెంటిలేటర్స్ కొనుగోలు చేసి పంపించాము. వెంటిలేటర్స్ నిర్వహణ కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.
ఇక ఆసుపత్రులకు కావాల్సిన వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలి… ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్య సిబ్బందికి ఇన్సెటివ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయడం లేదు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ నిలిపివేయడంతో రెండో డోస్ వేసుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోస్ వేసుకునే వారికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని తెలిపారు.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!