Bharat Jodo Yatra: తెలంగాణలో నేటితో ముగియనున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టిందని..27వ తేదీ నుంచి ఈయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఈనేపథ్యంలో.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను నేతలు తరలిస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. తెలంగాణలో మేనూరు వద్దే పాదయాత్ర ముగుస్తుండడంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. సుమారు లక్ష మందికి పైగా జనాలతో రాహుల్ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించి ఉమ్మడి నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీగా జనాన్ని కాంగ్రెస్ శ్రేణులను తరలించేందుకు ఆయా నియోజకవర్గాల వారీగా టార్గెట్లను ఇచ్చారు. అయితే.. ఇలా చివరి రోజు రాహుల్ పాదయాత్ర బహిరంగ సభ విజయవంతం చేసేందుకు టీ.కాంగ్రెస్ కమిటీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు చర్యలు చేపడుతున్నారు.
యాత్రలో స్వల్ప మార్పు:
ఇవాళ నాందేడ్ జిల్లాలోని దేగలూరు నుంచి మహారాష్ట్రకు చేరుకోనుంది. భారత్ జోడో యాత్రను కాంగ్రెస్తో సహా వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు స్వాగతించనున్నాయి. అనంతరం రాత్రి 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమై వన్నలి వరకు సాగనుంది. యాత్రికుల చేతుల్లో జ్యోతులు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. యాత్రలో స్వల్ప మార్పు ఉంటుందని నేడు సాయంత్రం 4 గంటలకు బదులుగా రాత్రి 7.30 గంటలకు డేగలూరు చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి వన్నాలి వరకు యాత్ర సాగుతుంది. యాత్ర విదర్భలోని వాషిమ్ మీదుగా నాందేడ్లో నాలుగు రోజులు. హింగోలి జిల్లాలో నాలుగు రోజులు ఉంటుంది. నాందేడ్ జిల్లాలో మొదటిరోజు దేగలూరులో బసచేయనున్నారు ఉంటుంది. మంగళవారం శంకర్నగర్ రామ్తీర్థంలో బస చేయనున్నారు, బుధవారం-వజీర్గావ్ ఫాటా, గురువారం- పింపాల్గావ్ మహాదేవ్, శుక్రవారం ఉదయం హింగోలి జిల్లాకు బయలుదేరారు. ఇండియా జాడే యాత్రలో తొలిసారిగా మషాల్ యాత్ర రాత్రికి ప్రారంభం కానుంది. నవంబర్ 8 సిక్కుమతాన్ని స్థాపించిన శ్రీ గురునానక్ దేవ్జీ జయంతి. అందుకే ఎంపీ రాహుల్ గాంధీ రాత్రి 12 గంటలకు గురుద్వారాకు వెళ్లి దర్శనం చేసుకోనున్నారు.
Balakrishna: ఆ సినిమా సీక్వెల్ కోసం కలం పట్టిన బాలయ్య
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
తాజావార్తలు
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో